ETV Bharat / state

జహీరాబాద్​ రైల్వే స్టేషన్​లో ద.మ.రైల్వే జీఎం

author img

By

Published : Nov 19, 2019, 11:59 PM IST

ప్రయాణికులకు అనుకూలంగా రైల్వే సేవలను మరింత విస్తరిస్తామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మల్యా అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఆధునికీకరించిన ఆదర్శ రైల్వేస్టేషను ఆయన సందర్శించారు.

జహీరాబాద్​ రైల్వే స్టేషన్​లో ద.మ.రైల్వే జీఎం

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ఆదర్శ రైల్వేస్టేషన్​ను దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్​ మల్యా సందర్శించారు. స్టేషన్​ ఆవరణలో కొత్తగా ఏర్పాటు చేసిన నేచురల్ పార్కులో మొక్కలు నాటారు. మురుగు నీటిని శుద్ధి చేసే ట్రీట్మెంట్ ప్లాంట్​ను రైల్వే అధికారులతో కలిసి ప్రారంభించారు. పట్టణం మీదుగా అదనపు రైళ్లను నడపాలని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు రైల్వే జీఎంకు విజ్ఞప్తి చేశారు. బీదర్-ముంబై, బీదర్ -గుల్బర్గా, వికారాబాద్- అజ్మీర్ రైళ్లను జహీరాబాద్ వరకు నడపాలని కోరారు. 65 నంబర్ జాతీయ రహదారిపై గతంలో ప్రతిపాదించిన లింగంపల్లి-సంగారెడ్డి-సదాశివపేట-జహీరాబాద్ రైలు మార్గాన్ని నిర్మించేలా చూడాలని కోరారు.

జహీరాబాద్​ రైల్వే స్టేషన్​లో ద.మ.రైల్వే జీఎం

ఇదీ చూడండి: సిగరెట్ల రూపంలో గంజాయి సేవించిన నిట్​ విద్యార్థులు

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ఆదర్శ రైల్వేస్టేషన్​ను దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్​ మల్యా సందర్శించారు. స్టేషన్​ ఆవరణలో కొత్తగా ఏర్పాటు చేసిన నేచురల్ పార్కులో మొక్కలు నాటారు. మురుగు నీటిని శుద్ధి చేసే ట్రీట్మెంట్ ప్లాంట్​ను రైల్వే అధికారులతో కలిసి ప్రారంభించారు. పట్టణం మీదుగా అదనపు రైళ్లను నడపాలని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు రైల్వే జీఎంకు విజ్ఞప్తి చేశారు. బీదర్-ముంబై, బీదర్ -గుల్బర్గా, వికారాబాద్- అజ్మీర్ రైళ్లను జహీరాబాద్ వరకు నడపాలని కోరారు. 65 నంబర్ జాతీయ రహదారిపై గతంలో ప్రతిపాదించిన లింగంపల్లి-సంగారెడ్డి-సదాశివపేట-జహీరాబాద్ రైలు మార్గాన్ని నిర్మించేలా చూడాలని కోరారు.

జహీరాబాద్​ రైల్వే స్టేషన్​లో ద.మ.రైల్వే జీఎం

ఇదీ చూడండి: సిగరెట్ల రూపంలో గంజాయి సేవించిన నిట్​ విద్యార్థులు

Intro:tg_srd_27_19_railway_general_maneger_visit_av_ts10059
( ).... ప్రయాణికుల అనుకూలంగా రైల్వే సేవలను మరింత విస్తరిస్తామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మల్యా అన్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఆధునీకరించిన ఆదర్శ్ రైల్వేస్టేషను సందర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ ఆవరణలో కొత్తగా ఏర్పాటుచేసిన నేచురల్ పార్కులో మొక్కలు నాటారు మురుగు నీటిని శుద్ధి చేసి అందించే ట్రీట్మెంట్ ప్లాంట్ రైల్వే అధికారులతో కలిసి ప్రారంభించారు. జనరల్ మేనేజర్ రాకతో స్టేషన్ కు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు చేరుకుని పట్టణం మీదుగా అదనపు రైళ్లను నడపాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. బీదర్-ముంబై, బీదర్ -గుల్బర్గా, వికారాబాద్- అజ్మీర్ రైళ్లను జహీరాబాద్ వరకు నడపాలని కోరారు. 65 నెంబర్ జాతీయ రహదారిపై గతంలో ప్రతిపాదించిన లింగంపల్లి-సంగారెడ్డి-సదాశివపేట-జహీరాబాద్ రైలు మార్గాన్ని నిర్మించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.


Body:రిపోర్టర్: అహ్మద్, జహీరాబాద్ సంగారెడ్డి జిల్లా


Conclusion:8008573254

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.