ETV Bharat / state

ఆందోల్​ మండల కేంద్రం వద్ద అభ్యర్థుల కోలాహలం

author img

By

Published : Apr 28, 2019, 7:37 PM IST

సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండల పరిధిలోని 11 ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు రెండో విడత నామపత్రాల సమర్పణ ముగిసింది. చివరి రోజు కావడం వల్ల ఆశావహులు హుషారుగా తరలివచ్చారు.

ఆందోల్​ మండల కేంద్రం వద్ద అభ్యర్థుల కోలాహలం

సంగారెడ్డి జిల్లా ఆందోల్​ మండల పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల రెండో దశ నామినేషన్​ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. పెద్ద ఎత్తున అభ్యర్థులు రావడం వల్ల కార్యాలయ ఆవరణ సందడిగా మారింది. పోటీ చేస్తున్న అభ్యర్థులతో కొంతమందిని మాత్రమే లోనికి అనుమతించారు.

ఆందోల్​ మండల కేంద్రం వద్ద అభ్యర్థుల కోలాహలం

ఇదీ చూడండి : ఆంధ్రాలో తుపాను... తెలంగాణలో వడగాల్పులు...

సంగారెడ్డి జిల్లా ఆందోల్​ మండల పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికల రెండో దశ నామినేషన్​ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. పెద్ద ఎత్తున అభ్యర్థులు రావడం వల్ల కార్యాలయ ఆవరణ సందడిగా మారింది. పోటీ చేస్తున్న అభ్యర్థులతో కొంతమందిని మాత్రమే లోనికి అనుమతించారు.

ఆందోల్​ మండల కేంద్రం వద్ద అభ్యర్థుల కోలాహలం

ఇదీ చూడండి : ఆంధ్రాలో తుపాను... తెలంగాణలో వడగాల్పులు...

Intro:సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం పరిధిలోని 11 ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు రెండో విడత న మైకులో వ పత్రాల సమర్పణ జాతర ముగిసిన చివరి రోజు కావడంతో ఆశావాహులు హుషారుగా తరలివచ్చారు దీంతో స్థానికంగా ఉన్న ఆవరణ సందడిగా మారింది కార్యాలయం గేటు ముందున్న సముదాయం పరిసరాలు మండల పరిధిలోని ఆయా గ్రామాల నుంచి వివిధ పార్టీలకు చెందిన నాయకులు ఆశావహులు పోటాపోటీగా పత్రాలు దాఖలు చేశారు దీంతో కోలాహలంగా మారింది ఎంపీడీవో సత్యనారాయణ మైకులో అభ్యర్థులకు సూచనలు ఇచ్చారు . జోగిపేట ఎస్ ఐ వెంకట రాజా గౌడ్ డ్ తన సిబ్బందితో కలిసి ఇ గేటు వద్ద నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుదారులకు మాత్రమే లోనికి అనుమతించారు మిగిలిన వారిని గేటు బయట నుంచి పంపించారు.


Body:పి రమేష్ అందోల్ నియోజకవర్గం


Conclusion:8008573242
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.