ETV Bharat / state

టీఎన్​జీఓ ఆధ్వర్యంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు

author img

By

Published : Dec 20, 2019, 6:18 PM IST

క్రిస్మస్ పండగను పురస్కరించుకుని సంగారెడ్డిలోని టీఎన్​జీఓ భవన్​లో ముందస్తు వేడుకలు చేశారు. ఈ సందర్భంగా కేకు కట్ చేసి పరస్పరం పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

సంగారెడ్డిలోని టీఎన్​జీఓ భవన్​లో ముందస్తు క్రిస్మస్ వేడుకలు
సంగారెడ్డిలోని టీఎన్​జీఓ భవన్​లో ముందస్తు క్రిస్మస్ వేడుకలు

సంగారెడ్డిలోని టీఎన్జీవో భవన్​లో జిల్లా టీఎన్జీవో సంఘం ముందస్తు క్రిస్మస్ వేడుకలు నిర్వహించింది. కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కారం రవీందర్ రెడ్డి, రాజేందర్ పాల్గొన్నారు. సంగారెడ్డి సీఎస్ఐ చర్చి పాస్టర్ ప్రభాకర్​తో కలిసి కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా క్రైస్తవులకు క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. టీఎన్జీవో సంఘం కులమతాలకు అతీతంగా పని చేస్తోందని... అన్ని పండగలను ఘనంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. జిల్లాల్లో ముందస్తు క్రిస్మస్ వేడుకలను మొట్ట మొదటిసారిగా సంగారెడ్డిలోనే జరుపుతున్నట్లు వెల్లడించారు.

సంగారెడ్డిలోని టీఎన్​జీఓ భవన్​లో ముందస్తు క్రిస్మస్ వేడుకలు
ఇవీ చూడండి : భాగ్యనగరానికి రాష్ట్రపతి కోవింద్.. ఘన స్వాగతం

సంగారెడ్డిలోని టీఎన్జీవో భవన్​లో జిల్లా టీఎన్జీవో సంఘం ముందస్తు క్రిస్మస్ వేడుకలు నిర్వహించింది. కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కారం రవీందర్ రెడ్డి, రాజేందర్ పాల్గొన్నారు. సంగారెడ్డి సీఎస్ఐ చర్చి పాస్టర్ ప్రభాకర్​తో కలిసి కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా క్రైస్తవులకు క్రిస్మస్ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. టీఎన్జీవో సంఘం కులమతాలకు అతీతంగా పని చేస్తోందని... అన్ని పండగలను ఘనంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. జిల్లాల్లో ముందస్తు క్రిస్మస్ వేడుకలను మొట్ట మొదటిసారిగా సంగారెడ్డిలోనే జరుపుతున్నట్లు వెల్లడించారు.

సంగారెడ్డిలోని టీఎన్​జీఓ భవన్​లో ముందస్తు క్రిస్మస్ వేడుకలు
ఇవీ చూడండి : భాగ్యనగరానికి రాష్ట్రపతి కోవింద్.. ఘన స్వాగతం
Intro:TG_SRD_58_20_TNGOS_CHRISTAMAS_VO_AS_TS10057
రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి
( ) సంగారెడ్డిలోని టీఎన్జీవో భవన్ లో జిల్లా టీఎన్జీవో సంఘం ముందస్తు క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర, అధ్యక్ష కార్యదర్శులు కారం రవీందర్ రెడ్డి, రాజేందర్ పాల్గొన్నారు. సంగారెడ్డి సీఎస్ఐ చర్చి పాస్టర్ ప్రభాకర్ తో కలిసి కేక్ కట్ చేసిన వారు... ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. టీఎన్జీవో సంఘం కులమతాలకు అతీతంగా పని చేస్తుందని.. అన్ని పండుగలను ఘనంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. జిల్లాలలో క్రిస్టమస్ పండగ ముందస్తు వేడుకలు మొట్టమొదటిసారిగా సంగారెడ్డిలోనే జరుపుతున్నట్లు స్పష్టం చేశారు.


Body:విసువల్


Conclusion:వాయిస్ ఓవర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.