ETV Bharat / state

ఓ పండ్ల వ్యాపారిని చితకబాదిన పోలీసులు

author img

By

Published : Jul 17, 2020, 11:23 PM IST

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​లో పోలీసులు విరుచుకుపడ్డారు. ఓ పండ్ల వ్యాపారిపై దాడి చేశారు. బాధితునికి శరీరంపై తీవ్రంగా గాయాలయ్యాయి.

Police crush a fruit vendor at narayankhed
ఓ పండ్ల వ్యాపారిని చితకబాదిన పోలీసులు

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​లో పోలీసులు అరాచకం సృష్టించారు. ఒక పండ్ల వ్యాపారిని చితకబాదారు. కరోనా కారణంగా వ్యాపారులు సాయంత్రం 4 గంటల నుంచి స్వచ్ఛందంగా లాక్​డౌన్​ పాటిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇంటికి వెళ్తున్న పండ్ల వ్యాపారిని పోలీసులు అకారణంగా చితకబాదారు. బాధితుడి చేయికి తీవ్రంగా గాయం కావడం వల్ల స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు.

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్​లో పోలీసులు అరాచకం సృష్టించారు. ఒక పండ్ల వ్యాపారిని చితకబాదారు. కరోనా కారణంగా వ్యాపారులు సాయంత్రం 4 గంటల నుంచి స్వచ్ఛందంగా లాక్​డౌన్​ పాటిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఇంటికి వెళ్తున్న పండ్ల వ్యాపారిని పోలీసులు అకారణంగా చితకబాదారు. బాధితుడి చేయికి తీవ్రంగా గాయం కావడం వల్ల స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి : రాష్ట్రంలో 42 వేలు దాటిన కరోనా కేసులు.. 400పైగా మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.