ETV Bharat / state

'ప్లాస్టిక్ నిషేధంపై యుద్దం ప్రకటించాల్సి సమయం ఆసన్నమైంది' - ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమం

ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి.. పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని వక్తలు ఆకాంక్షించారు.

'ప్లాస్టిక్ నిషేధంపై యుద్దం ప్రకటించాల్సి సమయం ఆసన్నమైంది'
author img

By

Published : Oct 5, 2019, 7:36 PM IST

ప్లాస్టిక్ వాడకం ద్వారా పర్యావరణం విషతుల్యమవడమే కాకుండా... మానవ మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని సంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. పట్టణంలోని పరిషత్ కార్యాలయంలో ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన "ప్లాస్టిక్ నిషేధం" కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ప్లాస్టిక్ వాడకం ద్వారా 27 రకాల క్యాన్సర్లు వచ్చే ఆవకాశం ఉందని.. ఇప్పటికైనా యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 30 రోజుల ప్రత్యేక ప్రణాళికలో భాగంగా ప్లాస్టిక్ నిషేధంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించామని.. ఈ కార్యక్రమాన్ని ఈనాడు-ఈటీవీ భారత్ చేపట్టడం సంతోషంగా ఉందని వెంకటేశ్వర్లు తెలిపారు.

'ప్లాస్టిక్ నిషేధంపై యుద్దం ప్రకటించాల్సి సమయం ఆసన్నమైంది'

ఇవీ చూడండి: ఈఎస్ఐ కుంభకోణం నిందితులకు 'అనిశా కస్టడీ'

ప్లాస్టిక్ వాడకం ద్వారా పర్యావరణం విషతుల్యమవడమే కాకుండా... మానవ మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని సంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. పట్టణంలోని పరిషత్ కార్యాలయంలో ఈనాడు-ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో నిర్వహించిన "ప్లాస్టిక్ నిషేధం" కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ప్లాస్టిక్ వాడకం ద్వారా 27 రకాల క్యాన్సర్లు వచ్చే ఆవకాశం ఉందని.. ఇప్పటికైనా యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 30 రోజుల ప్రత్యేక ప్రణాళికలో భాగంగా ప్లాస్టిక్ నిషేధంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించామని.. ఈ కార్యక్రమాన్ని ఈనాడు-ఈటీవీ భారత్ చేపట్టడం సంతోషంగా ఉందని వెంకటేశ్వర్లు తెలిపారు.

'ప్లాస్టిక్ నిషేధంపై యుద్దం ప్రకటించాల్సి సమయం ఆసన్నమైంది'

ఇవీ చూడండి: ఈఎస్ఐ కుంభకోణం నిందితులకు 'అనిశా కస్టడీ'

Intro:TG_SRD_58_05_ETV_BHARAT_EENADU_AWARENESS_AB_TS10057
రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి
( ) ప్లాస్టిక్ వాడకం ద్వారా పర్యావరణం విషతుల్యమే కాక.. మానవ మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. సంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో 'ఈటీవీ భారత్- ఈనాడు' ఆధ్వర్యంలో నిర్వహించిన "ప్లాస్టిక్ నిషేధం" కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ప్లాస్టిక్ వాడకం ద్వారా 27రకాల క్యాన్సర్లు వచ్చే ఆవకాశం ఉందని.. ఎప్పటికయినా దానిపై మనం యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. ప్లాస్టిక్ నిషేధం పై 30రోజుల గ్రామ పంచాయతీ కార్యక్రమం ద్వారా ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించామని.. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ భారత్ ఈనాడు చేపట్టడం సంతోషంగా ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి.. పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని వక్తలు ఆకాంక్షించారు.


Body:బైట్: నరేంద్ర, వాసవి క్లబ్ పట్టణ అధ్యక్షుడు
బైట్: కవిత, వైద్యురాలు
బైట్: వెంకటేశ్వర్లు, జిల్లా పంచాయతీ అధికారి


Conclusion:విజువల్, బైట్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.