ETV Bharat / state

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

author img

By

Published : Dec 20, 2019, 3:09 PM IST

కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

Person suicide with family strife
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో నిరంజన్ (27) అనే వ్యక్తి ఫ్యాన్​కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నారాయణ రెడ్డి కాలనీకి చెందిన నిరంజన్​కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు.

గత కొంతకాలంగా మద్యం సేవించి భార్యను వేధిస్తుండడం వల్ల.. భార్య తన తల్లి, సోదరుని సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండు రోజుల క్రితం పోలీసులు ఇరువురుకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినట్లు పట్టణ సీఐ వెంకటేశ్​ తెలిపారు.

తన మృతికి అత్త, బావమరిదే కారణమంటూ నిరంజన్​ సూసైడ్ లేఖ రాసి ఉరి వేసుకున్నాడు. నిరంజన్​పై గతంలో 3 దొంగతనాల కేసులు ఉన్నట్లు సీఐ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

ఇవీ చూడండి : ప్రాణం మీదికొచ్చిన చిన్నపాటి గొడవ

సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో నిరంజన్ (27) అనే వ్యక్తి ఫ్యాన్​కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నారాయణ రెడ్డి కాలనీకి చెందిన నిరంజన్​కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు.

గత కొంతకాలంగా మద్యం సేవించి భార్యను వేధిస్తుండడం వల్ల.. భార్య తన తల్లి, సోదరుని సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండు రోజుల క్రితం పోలీసులు ఇరువురుకి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినట్లు పట్టణ సీఐ వెంకటేశ్​ తెలిపారు.

తన మృతికి అత్త, బావమరిదే కారణమంటూ నిరంజన్​ సూసైడ్ లేఖ రాసి ఉరి వేసుకున్నాడు. నిరంజన్​పై గతంలో 3 దొంగతనాల కేసులు ఉన్నట్లు సీఐ తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

ఇవీ చూడండి : ప్రాణం మీదికొచ్చిన చిన్నపాటి గొడవ

Intro:TG_SRD_57_20_SUCIDE_AB_TS10057
రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి
( ) సంగారెడ్డిలో కుటుంబ కలహాలతో నిరంజన్(27) అనే వ్యక్తి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నారాయణ రెడ్డి కాలనీకి చెందిన నిరంజన్ కి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. గత కొంతకాలంగా మద్యం సేవించి ఇంట్లో భార్యను వేధించడంతో.. ఆమె తన తల్లి, సోదరుని సాయంతో పోలీసులను ఆశ్రయించింది. రెండు రోజుల క్రితం పోలీసులు ఇరువురుకి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించినట్లు పట్టణ సీఐ వెంకటేష్ తెలిపారు. నిరంజన్ రాత్రి చనిపోయే ముందు తన మృతికి అత్త, బావమారిదే కారణం అంటూ సూసైడ్ లేఖ రాసి ఉరివేసుకున్నాడు. నిరంజన్ పై గతంలో 3 దొంగతనాల కేసులో నిందితునిగా ఉన్నాడని స్పష్టం చేశారు. కేసు నమోదు చేసి.. తదుపరి దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.


Body:బైట్: మృతుని సోదరి
బైట్: వెంకటేష్, పట్టణ సీఐ, సంగారెడ్డి


Conclusion:NOTE: విజువల్స్( TG_SRD_57_20_SUCIDE_vis_1_AB_TS10057 )ఎఫ్ టీపీ ద్వారా వచ్చాయి, గమనించగలరు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.