ETV Bharat / state

కరోనాతో ప్రాథమిక సహకార సంఘం ఛైర్మన్​ మృతి - sangareddy covid updates

సంగారెడ్డి జిల్లాలో కరోనా వైరస్​తో ప్రాథమిక సహకార సంఘం ఛైర్మన్​ మృతి చెందారు. కోహిర్ మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన అరవింద్​రెడ్డి వారం క్రితం కరోనాతో హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మృత్యవాత పడ్డారు.

కరోనాతో ప్రాథమిక  సహకార సంఘం ఛైర్మన్​ మృతి
కరోనాతో ప్రాథమిక సహకార సంఘం ఛైర్మన్​ మృతి
author img

By

Published : Jul 16, 2020, 10:17 PM IST

కరోనాతో చికిత్స పొందుతూ సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం పిచేర్యాగడి ప్రాథమిక సహకార సంఘం ఛైర్మన్​ అరవింద్ రెడ్డి మృతి చెందారు. కోహిర్ మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన అరవింద్​రెడ్డి గతంలో రెండుసార్లు జడ్పీటీసీ సభ్యుడిగా పని చేశారు. వారం రోజుల క్రితం కరోనా నిర్ధారణ అయింది. అప్పటి నుంచి హైదరాబాద్​లోనే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందారు.

అరవింద్​రెడ్డి మృతి పట్ల రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్ రావు, ఎమ్మెల్సీ మహమ్మద్ ఫరీదుద్దీన్ సంతాపం ప్రకటించారు.

కరోనాతో చికిత్స పొందుతూ సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం పిచేర్యాగడి ప్రాథమిక సహకార సంఘం ఛైర్మన్​ అరవింద్ రెడ్డి మృతి చెందారు. కోహిర్ మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన అరవింద్​రెడ్డి గతంలో రెండుసార్లు జడ్పీటీసీ సభ్యుడిగా పని చేశారు. వారం రోజుల క్రితం కరోనా నిర్ధారణ అయింది. అప్పటి నుంచి హైదరాబాద్​లోనే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందారు.

అరవింద్​రెడ్డి మృతి పట్ల రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్ రావు, ఎమ్మెల్సీ మహమ్మద్ ఫరీదుద్దీన్ సంతాపం ప్రకటించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.