ETV Bharat / state

క్రిస్మస్ సందర్భంగా నూతన వస్త్రాల పంపిణీ - Battala_Pampini

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో క్రిస్మస్ పండగ సందర్భంగా ప్రభుత్వం నూతన వస్త్రాలను పంపిణీ చేసింది. తమ ప్రభుత్వం అన్ని వర్గాలకు న్యాయం చేస్తోందని సంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్​ పర్సన్ మంజు శ్రీ తెలిపారు.

సంగారెడ్డిలో ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు
సంగారెడ్డిలో ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు
author img

By

Published : Dec 20, 2019, 10:04 PM IST

సంగారెడ్డి పట్టణ శివారులోని ఓ ప్రైవేట్ గార్డెన్స్​లో క్రిస్మస్ పండగ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున కొత్త బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తున్నామని సంగారెడ్డి జడ్పీ ఛైర్​ పర్సన్ మంజు శ్రీ అన్నారు.
అన్ని మతాల పండగలను అధికారికంగా నిర్వహిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసే ప్రజలు రెండో సారి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించారని వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫరిదుద్దిన్, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొన్నారు.

సంగారెడ్డిలో ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు

ఇవీ చూడండి : గాంధీభవన్​లో కాంగ్రెస్​ ముఖ్యనేతల సమావేశం

సంగారెడ్డి పట్టణ శివారులోని ఓ ప్రైవేట్ గార్డెన్స్​లో క్రిస్మస్ పండగ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున కొత్త బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తున్నామని సంగారెడ్డి జడ్పీ ఛైర్​ పర్సన్ మంజు శ్రీ అన్నారు.
అన్ని మతాల పండగలను అధికారికంగా నిర్వహిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసే ప్రజలు రెండో సారి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించారని వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫరిదుద్దిన్, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొన్నారు.

సంగారెడ్డిలో ఘనంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు

ఇవీ చూడండి : గాంధీభవన్​లో కాంగ్రెస్​ ముఖ్యనేతల సమావేశం

TG_SRD_60_20_BATTALA_PAMPINI_AS_TS10057 రిపోర్టర్: భాస్కర్ రెడ్డి, సంగారెడ్డి ( ) అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తున్న ఏకైక ప్రభుత్వం.. తెరాస ప్రభుత్వమేనని సంగారెడ్డి జడ్పి ఛైర్పర్సన్ మంజుశ్రీ అన్నారు. సంగారెడ్డి శివారులోని ఓ ప్రైవేట్ గార్డెన్స్ లో నియోజకవర్గ క్రైస్తవులకు.. ప్రభుత్వం తరపున బట్టలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫరిదొద్దిన్, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొన్నారు. అన్ని మతాల పండుగలను అధికారికంగా నిర్వహిస్తున్నా ఏకైక రాష్ట్రం తెలంగాణయే నని.. తెరాస చేస్తున్న అభివృద్ధి చూసే ప్రజలు రెండో సారి అవకాశం కల్పించారని అన్నారు......SPOT

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.