ETV Bharat / state

'కర్షకుల కష్టాలను దూరం చేసిన ఘనత కేసీఆర్​దే'

author img

By

Published : Oct 29, 2019, 9:31 PM IST

సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లిలో వివిధ గ్రామాలకు చెందిన 152 మంది రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను జహీరాబాద్​ ఎమ్మెల్యే మాణిక్​రావు పంపిణీ చేశారు.

పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన జహీరాబాద్ ఎమ్మెల్యే

భూ సమస్యలు పరిష్కరించి పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తున్న కేసీఆర్ సర్కారును రైతులు ఆశీర్వదించాలని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్​రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లిలో వివిధ గ్రామాలకు చెందిన 152 మంది రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. నకిలీలకు తావులేకుండా బార్​ కోడ్ విధానంతో ముద్రించిన పట్టాదారు పాసు పుస్తకాలను ప్రభుత్వం పంపిణీ చేస్తోందని ఎమ్మెల్సీ మహమ్మద్ ఫరీదుద్దీన్ గుర్తు చేశారు. రైతులకు పెట్టుబడి సాయంతో పాటు బీమా సౌకర్యం కల్పించి కర్షకులకు కష్టాలను దూరం చేసిన ఘనత సీఎం కేసీఆర్​కు దక్కుతుందన్నారు.

రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ

ఇవీ చూడండి: హైకోర్టుకు నివేదించాల్సిన అంశాలపై సీఎం దిశానిర్దేశం

భూ సమస్యలు పరిష్కరించి పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తున్న కేసీఆర్ సర్కారును రైతులు ఆశీర్వదించాలని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్​రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లిలో వివిధ గ్రామాలకు చెందిన 152 మంది రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. నకిలీలకు తావులేకుండా బార్​ కోడ్ విధానంతో ముద్రించిన పట్టాదారు పాసు పుస్తకాలను ప్రభుత్వం పంపిణీ చేస్తోందని ఎమ్మెల్సీ మహమ్మద్ ఫరీదుద్దీన్ గుర్తు చేశారు. రైతులకు పెట్టుబడి సాయంతో పాటు బీమా సౌకర్యం కల్పించి కర్షకులకు కష్టాలను దూరం చేసిన ఘనత సీఎం కేసీఆర్​కు దక్కుతుందన్నారు.

రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ

ఇవీ చూడండి: హైకోర్టుకు నివేదించాల్సిన అంశాలపై సీఎం దిశానిర్దేశం

Intro:tg_srd_26_29_mla_mlc_distribution_patta_pasbooks_av_ts10059
( ).... భూ సమస్యలు పరిష్కరించి రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేస్తున్న కేసీఆర్ సర్కారు రైతులు ఆశీర్వదించాలని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, మొహమ్మద్ ఫరీదుద్దీన్ అన్నారు. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లీలో వివిధ గ్రామాలకు చెందిన 152 మంది రైతులకు కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచని భూ సమస్యలను తెరాస ప్రభుత్వం పరిష్కరించి నకిలీలకు తావులేకుండా బార్ కోడ్ విధానంతో ముద్రించిన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ గుర్తు చేశారు. రైతులకు పెట్టుబడి సాయంతో పాటు బీమా సౌకర్యం కల్పించి కర్షకులకు కష్టాలను దూరం చేసిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కుతుందని అన్నారు.


Body:రిపోర్టర్: అహ్మద్, జహీరాబాద్ సంగారెడ్డి జిల్లా


Conclusion:8008573254

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.