ETV Bharat / state

'అన్నదాతలెవరూ ఆందోళన చెందవద్దు'

author img

By

Published : Apr 20, 2020, 8:06 PM IST

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో పత్తి కొనుగోలు పునఃప్రారంభించడానికి చర్యలు తీసుకున్నామని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తెలిపారు.

Breaking News

రైతుల వద్ద మిగిలిన పత్తిని మద్దతు ధరకే కొనుగోలు చేసేలా సీసీఐ అధికారులతో మాట్లాడి అనుమతులు తీసుకున్నామని సంగారెడ్డి నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్​రెడ్డి అన్నారు. బుధవారం నుంచి టోకెన్లు తీసుకుని మార్కెట్​కు రావాలని తెలిపారు.

శనగల కొనుగోలు కేంద్రానికీ అనుమతులు వచ్చాయని, రైతులెవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. జొన్నల కొనుగోలు కేంద్రం కోసం వ్యవసాయ మంత్రితో మాట్లాడతానని ఎమ్మెల్యే భూపాల్​రెడ్డి తెలిపారు.

రైతుల వద్ద మిగిలిన పత్తిని మద్దతు ధరకే కొనుగోలు చేసేలా సీసీఐ అధికారులతో మాట్లాడి అనుమతులు తీసుకున్నామని సంగారెడ్డి నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్​రెడ్డి అన్నారు. బుధవారం నుంచి టోకెన్లు తీసుకుని మార్కెట్​కు రావాలని తెలిపారు.

శనగల కొనుగోలు కేంద్రానికీ అనుమతులు వచ్చాయని, రైతులెవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. జొన్నల కొనుగోలు కేంద్రం కోసం వ్యవసాయ మంత్రితో మాట్లాడతానని ఎమ్మెల్యే భూపాల్​రెడ్డి తెలిపారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.