ETV Bharat / state

కలెక్టరేట్​లో  హరీశ్.. ఉద్యోగుల తీరుపై అసహనం

author img

By

Published : Jan 30, 2021, 4:51 PM IST

ప్రతి ఉద్యోగి సమయపాలన తప్పకుండా పాటించాలని మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్​ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. చాలా మంది ఉద్యోగులు విధులకు సకాలంలో హాజరుకాకపోవడం పట్ల మంత్రి అసహనం వ్యక్తం చేశారు.

minister harishrao sudden visit to sangareddy collectorate
సమయపాలన తప్పక పాటించాలి: హరీశ్​రావు

సంగారెడ్డి ‌కలెక్టరేట్‌ను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ‌కార్యాలయంలోని అన్ని సెక్షన్‌లను కలియ తిరిగి పరిశీలించారు.

సమయపాలన తప్పక పాటించాలి: హరీశ్​రావు

ఉదయం పదిన్నర అవుతున్నా.. చాలా మంది విధులకు హాజరు కాకపోవడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ప్రతి ఉద్యోగి సమయపాలన తప్పకుండా పాటించాలని ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సమస్యలు ‌ఎప్పటికప్పుడు పరిష్కరించాలని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: సీఎం కేసీఆర్​కు మంథని ఎమ్మెల్యే శ్రీధర్​బాబు లేఖ

సంగారెడ్డి ‌కలెక్టరేట్‌ను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ‌కార్యాలయంలోని అన్ని సెక్షన్‌లను కలియ తిరిగి పరిశీలించారు.

సమయపాలన తప్పక పాటించాలి: హరీశ్​రావు

ఉదయం పదిన్నర అవుతున్నా.. చాలా మంది విధులకు హాజరు కాకపోవడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. ప్రతి ఉద్యోగి సమయపాలన తప్పకుండా పాటించాలని ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండి, వారి సమస్యలు ‌ఎప్పటికప్పుడు పరిష్కరించాలని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: సీఎం కేసీఆర్​కు మంథని ఎమ్మెల్యే శ్రీధర్​బాబు లేఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.