ETV Bharat / state

వంద కిలోల నెయ్యితో మహా యజ్ఞం

author img

By

Published : Feb 7, 2021, 5:35 PM IST

ప్రజల్లో శాంతి సౌభాగ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా.. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో నెయ్యితో మహా యజ్ఞం నిర్వహించారు. స్థానిక ఆర్య సమాజ్​ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

Maha Yajna with one hundred kilos of ghee in sangareddy
వంద కిలోల నెయ్యితో మహా యజ్ఞం

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం అలియాబాద్ గ్రామంలో.. వంద కిలోల నెయ్యితో మహా యజ్ఞం నిర్వహించారు. స్థానిక ఆర్య సమాజ్​ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

కరోనా నుంచి ప్రజలు త్వరగా కోరుకోవాలనే ఉద్దేశంతో యజ్ఞం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎన్నో వృథా ఖర్చులు చేసే జనాలు.. ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా లోక కల్యాణం జరుగుతుందని చెప్పుకొచ్చారు.

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం అలియాబాద్ గ్రామంలో.. వంద కిలోల నెయ్యితో మహా యజ్ఞం నిర్వహించారు. స్థానిక ఆర్య సమాజ్​ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

కరోనా నుంచి ప్రజలు త్వరగా కోరుకోవాలనే ఉద్దేశంతో యజ్ఞం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎన్నో వృథా ఖర్చులు చేసే జనాలు.. ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా లోక కల్యాణం జరుగుతుందని చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి: రష్మిక 'టాప్ టక్కర్'.. వసూళ్లతో 'జాంబీరెడ్డి' బిజీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.