ETV Bharat / state

సంగమేశ్వరుడి సేవలో ప్రజాప్రతినిధులు

author img

By

Published : Mar 11, 2021, 10:11 AM IST

మహాశివరాత్రిని పురస్కరించుకుని తెరాస ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యే మాణిక్​ రావులు సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలోని కేతకీ సంగమేశ్వర ఆలయాన్ని సందర్శించారు. ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

maha shivaratri celebrations in sangareddy district
సంగమేశ్వర ఆలయానికి మహాశివరాత్రి శోభ

మహాశివరాత్రిని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా ఝరాసంగం కేతకీ సంగమేశ్వర ఆలయాన్ని ప్రజాప్రతినిధులు సందర్శించారు. ప్రభుత్వం తరఫున ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యే మాణిక్​రావులు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

వారికి ఆలయ ధర్మకర్తలు ఘనస్వాగతం పలికారు. ఎంపీ, ఎమ్మెల్యేలు శివలింగానికి అభిషేకం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దక్షిణకాశిగా ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

మహాశివరాత్రిని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా ఝరాసంగం కేతకీ సంగమేశ్వర ఆలయాన్ని ప్రజాప్రతినిధులు సందర్శించారు. ప్రభుత్వం తరఫున ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యే మాణిక్​రావులు స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

వారికి ఆలయ ధర్మకర్తలు ఘనస్వాగతం పలికారు. ఎంపీ, ఎమ్మెల్యేలు శివలింగానికి అభిషేకం చేసి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. దక్షిణకాశిగా ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.