ETV Bharat / state

పిచ్చికుక్క దాడిలో 48 మందికి గాయాలు

పిచ్చికుక్క స్వైర విహారం 48 మందిని ఆసుపత్రికి పంపింది. పిచ్చిపట్టిన ఓ శునకం..దారిన పోయే వారినే కాదు.. ఇంట్లో ఉన్న వారిని గాయపరిచింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో చోటుచేసుకుంది.

author img

By

Published : Apr 16, 2019, 2:30 PM IST

Updated : Apr 16, 2019, 7:01 PM IST

పిచ్చికుక్క దాడి
సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో పిచ్చికుక్క స్వైర విహారం

పిచ్చికుక్క స్వైర విహారం 48 మందిని ఆసుపత్రికి పంపింది. పిచ్చిపట్టిన ఓ శునకం..దారిన పోయే వారినే కాదు.. ఇంట్లో ఉన్న వారిని గాయపరిచింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో చోటుచేసుకుంది.
పటాన్​చెరులో పిచ్చికుక్క దాడిలో 48 మందికి గాయాలు
సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. గత రాత్రి నుంచి 48మందిని కరిచి తీవ్రంగా గాయపరిచింది. పట్టణ పరిధిలోని కాలనీల్లో తిరుగుతూ దారిన పోయే వారినే కాకుండా ఇళ్లల్లో ఉన్నవారిని కూడా కరిచింది.
ఏమరుపాటుగా ఉన్న సమయంలో వెనుక నుంచి వచ్చి పిచ్చికుక్క దాడి చేసిందని బాధితులు వాపోయారు. స్థానికంగా కుక్కల భయం ఉందని.. పంచాయతీ సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

వ్యాక్సిన్​ కొరత లేదు

బాధితులు పటాన్​చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. బాధితులకు చికిత్స అందిస్తున్నామని ఆస్పత్రి ఆర్​ ఎం కిష్టయ్య తెలిపారు. రేబిస్​ వ్యాక్సిన్​ సరిపడా అందుబాటులో ఉందన్నారు.
ఈ ఘటనతో అక్కడి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. స్థానికులు ఆ పిచ్చికుక్కను పట్టుకుని కొట్టి చంపారు. ఇకనైనా పంచాయతీ అధికారులు స్పందించి కుక్కల బెడద నుంచి తమను రక్షించాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి : నేడు రెవెన్యూ సంఘాల అత్యవసర సమావేశం

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో పిచ్చికుక్క స్వైర విహారం

పిచ్చికుక్క స్వైర విహారం 48 మందిని ఆసుపత్రికి పంపింది. పిచ్చిపట్టిన ఓ శునకం..దారిన పోయే వారినే కాదు.. ఇంట్లో ఉన్న వారిని గాయపరిచింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో చోటుచేసుకుంది.
పటాన్​చెరులో పిచ్చికుక్క దాడిలో 48 మందికి గాయాలు
సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. గత రాత్రి నుంచి 48మందిని కరిచి తీవ్రంగా గాయపరిచింది. పట్టణ పరిధిలోని కాలనీల్లో తిరుగుతూ దారిన పోయే వారినే కాకుండా ఇళ్లల్లో ఉన్నవారిని కూడా కరిచింది.
ఏమరుపాటుగా ఉన్న సమయంలో వెనుక నుంచి వచ్చి పిచ్చికుక్క దాడి చేసిందని బాధితులు వాపోయారు. స్థానికంగా కుక్కల భయం ఉందని.. పంచాయతీ సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

వ్యాక్సిన్​ కొరత లేదు

బాధితులు పటాన్​చెరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. బాధితులకు చికిత్స అందిస్తున్నామని ఆస్పత్రి ఆర్​ ఎం కిష్టయ్య తెలిపారు. రేబిస్​ వ్యాక్సిన్​ సరిపడా అందుబాటులో ఉందన్నారు.
ఈ ఘటనతో అక్కడి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. స్థానికులు ఆ పిచ్చికుక్కను పట్టుకుని కొట్టి చంపారు. ఇకనైనా పంచాయతీ అధికారులు స్పందించి కుక్కల బెడద నుంచి తమను రక్షించాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి : నేడు రెవెన్యూ సంఘాల అత్యవసర సమావేశం

Intro:hyd_tg_07_16_dog_attack_ab_C10
Lsnraju:9394450162
యాంకర్:


Body:సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది గత రాత్రి నుంచి 48 మందిని కరిచి తీవ్రంగా గాయపరిచింది పట్టణ పరిధిలోని కాలనీలో తిరుగుతూ దారిన పోయే వారిని కాకుండా ఇళ్లల్లో ఉన్నవారు సైతం బయటికి లాగి తీవ్రంగా గాయపరిచింది దీంతో బాధితులంతా పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రిలో లో చికిత్స చేయించుకున్నారు ఈ ఘటనతో స్థానికులు కుక్కని పట్టుకొని చంపేశారు ప్రభుత్వాసుపత్రి కాక ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లే వారి సంఖ్య ఉండడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది తరుచూ పట్టణంలో కుక్క కాట్లతో గాయపడిన వారు ప్రభుత్వ ఆసుపత్రి వస్తున్నారని సిబ్బంది చెబుతున్నారు


Conclusion:బైట్: భాధితురాలు
బైట్: ఉషారాణి బాధితురాలు
బైట్: సుజాత స్థానికులు
బైట్: కిష్టయ్య ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎం
Last Updated : Apr 16, 2019, 7:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.