ETV Bharat / state

'లోక్​ అదాలత్​ను సద్వినియోగం చేసుకోవాలి' - sangareddy district latest news

ఈనెల 12న జరిగే లోక్​ అదాలత్​ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయవాది పాపిరెడ్డి పేర్కొన్నారు. ఆ కార్యక్రమానికి సంబంధించిన బ్యానర్​ను ఆయన ఆవిష్కరించారు.

lok adalath banner release in sangareddy district
'లోక్​ అదాలత్​ను సద్వినియోగం చేసుకోవాలి'
author img

By

Published : Dec 10, 2020, 3:26 AM IST

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కోర్టులో ఈ నెల 12న జాతీయ లోక్​ అదాలత్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన బ్యానర్​ను జిల్లా న్యాయవాది పాపిరెడ్డి ఆవిష్కరించారు.

లోక్​ అదాలత్ కార్యక్రమం ద్వారా బాధితులు తమ సమస్యలను తొందరగా పరిష్కరించుకోవచ్చని పాపిరెడ్డి పేర్కొన్నారు. ఈ లోక్​ అదాలత్​ కార్యక్రమంలో సుమారు వెయ్యి కేసులను పరిష్కరించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కోర్టులో ఈ నెల 12న జాతీయ లోక్​ అదాలత్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన బ్యానర్​ను జిల్లా న్యాయవాది పాపిరెడ్డి ఆవిష్కరించారు.

లోక్​ అదాలత్ కార్యక్రమం ద్వారా బాధితులు తమ సమస్యలను తొందరగా పరిష్కరించుకోవచ్చని పాపిరెడ్డి పేర్కొన్నారు. ఈ లోక్​ అదాలత్​ కార్యక్రమంలో సుమారు వెయ్యి కేసులను పరిష్కరించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఇదీ చూడండి: లైంగిక దాడి కేసుల్లో నిందితులకు 20 ఏళ్ల కారాగారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.