ETV Bharat / state

జ్వరంతో వెళ్లిన చిన్నారి శవమై వచ్చింది

సంగారెడ్డి జిల్లాలో రెండు రోజుల క్రితం జ్వరంతో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన బాలికకు నయం కాకపోగా విషజ్వరంతో చనిపోవడం వల్ల ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.

author img

By

Published : Sep 21, 2019, 6:11 PM IST

జ్వరంతో వెళ్లిన చిన్నారి శవమై వచ్చింది

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్ లింగమయ్య కాలనీకి చెందిన అక్షయ అనే పదకొండేళ్ల బాలికను జ్వరం వచ్చిందని ఆమె తల్లిదండ్రులు నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆ చిన్నారి జ్వరం తగ్గకపోగా మరింత విషమించి మృతి చెందింది. బాలిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

జ్వరంతో వెళ్లిన చిన్నారి శవమై వచ్చింది

ఇదీ చూడండి: కుత్సితాల లోకంలో బతకలేక ప్రేమికుల ఆత్మహత్య

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్ లింగమయ్య కాలనీకి చెందిన అక్షయ అనే పదకొండేళ్ల బాలికను జ్వరం వచ్చిందని ఆమె తల్లిదండ్రులు నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆ చిన్నారి జ్వరం తగ్గకపోగా మరింత విషమించి మృతి చెందింది. బాలిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

జ్వరంతో వెళ్లిన చిన్నారి శవమై వచ్చింది

ఇదీ చూడండి: కుత్సితాల లోకంలో బతకలేక ప్రేమికుల ఆత్మహత్య

Intro:hyd_tg_18_21_visha_jvaram_girl_dead_vo_TS10056
Lsnraju:9394450162
యాంకర్:Body:రెండు రోజుల క్రితం జ్వరంతో ఆసుపత్రిలో చేరిన బాలిక నయం కాకపోగా విషజ్వరంతో చనిపోవడం కలకలం రేగింది
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లింగమయ్య కాలనీకి చెందిన పదకొండేళ్ల అచ్చయ్య అనే బాలికను జ్వరం వచ్చింది వారి తల్లిదండ్రుల నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు అయితే జ్వరం తగ్గక పోగా అది కాస్త వివరంగా మారి శుక్రవారం రాత్రి మృతి చెందింది దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారుConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.