ETV Bharat / state

జహీరాబాద్​లో సాయినామామృతం

author img

By

Published : Jul 16, 2019, 3:21 PM IST

Updated : Jul 16, 2019, 4:16 PM IST

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణవాసులు కుటుంబసమేతంగా వచ్చి సాయిసేవలో తరించారు.

జహీరాబాద్​లో సాయినామామృతం

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయాలల్లో ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబ సమేతంగా దర్శించుకుని బాబాకు పూజలు చేశారు. ఆలయాలన్నీ భజనలు, సాయినామస్మరణతో మార్మోగాయి. పంచామృతాలతో సాయినాథున్ని అభిషేకించారు అర్చకులు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

జహీరాబాద్​లో సాయినామామృతం

ఇదీ చదవండిః మహా విషాదం: భవనం కూలి 13 మంది మృతి

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో గురు పౌర్ణమి సందర్భంగా సాయి బాబా ఆలయాలల్లో ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబ సమేతంగా దర్శించుకుని బాబాకు పూజలు చేశారు. ఆలయాలన్నీ భజనలు, సాయినామస్మరణతో మార్మోగాయి. పంచామృతాలతో సాయినాథున్ని అభిషేకించారు అర్చకులు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదాన, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

జహీరాబాద్​లో సాయినామామృతం

ఇదీ చదవండిః మహా విషాదం: భవనం కూలి 13 మంది మృతి

Intro:Body:Conclusion:
Last Updated : Jul 16, 2019, 4:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.