ETV Bharat / state

కన్నుల పండువగా గోదాసమేత వేంకటేశ్వర స్వామి కల్యాణం - శ్రీ వైకుంఠపురం ఆలయం వార్తలు

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ వైకుంఠపురం ఆలయంలో గోదాసమేత వేంకటేశ్వర కల్యాణం వైభవంగా జరిగింది. వేడుకలో శ్రీ బేవనాథ జీయర్​ స్వామి పాల్గొన్నారు. దంపతులు, భక్తులు అధిక సంఖ్యలో కల్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు.

sangareddy, godha sametha venkateshwara kalyanam, sri vaikunta puram
సంగారెడ్డి, గోదాసమేత వేంకటేశ్వర స్వామి కల్యాణం, శ్రీ వెైకుంఠపురం
author img

By

Published : Jan 13, 2021, 7:32 PM IST

Updated : Jan 13, 2021, 10:49 PM IST

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ వైకుంఠపురం ఆలయంలో శ్రీ మహాలక్ష్మీ గోదాసమేత వేంకటేశ్వర స్వామి కల్యాణం కన్నుల పండువగా జరిగింది. స్వామి వారి కల్యాణంలో శ్రీ బేవనాథ జీయర్​ స్వామి పాల్గొన్నారు. ఈ వేడుకలో దంపతులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో కల్యాణాన్ని తిలకించారు. స్వామి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని, కరోనా నుంచి ప్రజలు పూర్తిగా కోలుకోవాలని ఆలయ ప్రధాన అర్చకులు కందాడై వరదాచార్యులు ఆకాంక్షించారు.

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ వైకుంఠపురం ఆలయంలో శ్రీ మహాలక్ష్మీ గోదాసమేత వేంకటేశ్వర స్వామి కల్యాణం కన్నుల పండువగా జరిగింది. స్వామి వారి కల్యాణంలో శ్రీ బేవనాథ జీయర్​ స్వామి పాల్గొన్నారు. ఈ వేడుకలో దంపతులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో కల్యాణాన్ని తిలకించారు. స్వామి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని, కరోనా నుంచి ప్రజలు పూర్తిగా కోలుకోవాలని ఆలయ ప్రధాన అర్చకులు కందాడై వరదాచార్యులు ఆకాంక్షించారు.

ఇదీ చదవండి: వైభవంగా గోదాదేవి రంగనాథ స్వామి కల్యాణ మహోత్సవం

Last Updated : Jan 13, 2021, 10:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.