ETV Bharat / state

నిత్యవసరాలు పంపిణి చేసిన మాజీ ఎమ్మెల్యే - సంగారెడ్డి జిల్లా వార్తలు

లాక్​డౌన్​తో ఇబ్బంది పడుతున్న రోజు వారి కూలీలకు మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్​ నిత్యవసరాలు పంపిణీ చేశారు. జిల్లా కేంద్రంలోని చైతన్యపురి కాలనీలోని కూలీలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.

ex.mla
నిత్యవసరాలు పంపిణి చేసిన మాజీ ఎమ్మెల్యే
author img

By

Published : Apr 8, 2020, 12:03 PM IST

జిల్లా కేంద్రంలోని చైతన్యపురి కాలనీలోని కూలీలకు మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. లాక్​డౌన్ కారణంగా రోజువారి కూలీలు ఇబ్బంది పడకుండా తమవంతు సాయం చేస్తునట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, జాగ్రత్తలు పాటించాలని కోరారు. వైరస్ నివారణకు స్వీయ నియంత్రణయే మందన్నారు.

జిల్లా కేంద్రంలోని చైతన్యపురి కాలనీలోని కూలీలకు మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. లాక్​డౌన్ కారణంగా రోజువారి కూలీలు ఇబ్బంది పడకుండా తమవంతు సాయం చేస్తునట్లు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, జాగ్రత్తలు పాటించాలని కోరారు. వైరస్ నివారణకు స్వీయ నియంత్రణయే మందన్నారు.

ఇవీ చూడండి: 'భయాందోళన వద్దు... జాగ్రత్తగా ఉండండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.