ETV Bharat / state

సంగారెడ్డి జిల్లాలో భూప్రకంపనలు.. ఇళ్లలోంచి పరుగులు తీసిన ప్రజలు

author img

By

Published : Jan 5, 2022, 1:29 PM IST

Updated : Jan 5, 2022, 4:39 PM IST

Earthquakes in kohir mandal, Sangareddy district
Earthquakes Today

13:17 January 05

Earthquakes in Sangareddy: కోహీర్ మండలంలో భూప్రకంపనలు

Earthquakes in Sangareddy: సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలోని మనియార్‌పల్లి, బిలాల్‌పూర్‌, గొట్టిగార్‌పల్లి గ్రామాల్లో స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. బిలాల్​పూర్, మనియార్​పల్లి, గొడిగార్​పల్లి గ్రామాల్లో 12 గంటల 40 నిమిషాల సమయంలో పెద్ద శబ్దంతో భూప్రకంపనలు రావడంతో ఇళ్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. సుమారు ఐదు నుంచి పది సెకన్ల పాటు భూమి కంపించిందని గ్రామస్తులు తెలిపారు. ఒక్కసారిగా రైలు కూత లాంటి శబ్దం వినిపించడంతో ఆందోళనకు గురై బయటకు వచ్చి చూశామని ప్రజలు చెప్పారు.

ఇదీచూడండి: ఇండోనేసియాలో భారీ భూకంపం- సునామీ హెచ్చరికలు!

13:17 January 05

Earthquakes in Sangareddy: కోహీర్ మండలంలో భూప్రకంపనలు

Earthquakes in Sangareddy: సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలోని మనియార్‌పల్లి, బిలాల్‌పూర్‌, గొట్టిగార్‌పల్లి గ్రామాల్లో స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. బిలాల్​పూర్, మనియార్​పల్లి, గొడిగార్​పల్లి గ్రామాల్లో 12 గంటల 40 నిమిషాల సమయంలో పెద్ద శబ్దంతో భూప్రకంపనలు రావడంతో ఇళ్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీశారు. సుమారు ఐదు నుంచి పది సెకన్ల పాటు భూమి కంపించిందని గ్రామస్తులు తెలిపారు. ఒక్కసారిగా రైలు కూత లాంటి శబ్దం వినిపించడంతో ఆందోళనకు గురై బయటకు వచ్చి చూశామని ప్రజలు చెప్పారు.

ఇదీచూడండి: ఇండోనేసియాలో భారీ భూకంపం- సునామీ హెచ్చరికలు!

Last Updated : Jan 5, 2022, 4:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.