ETV Bharat / state

ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపుపై శిక్షణ - counting-staff-training

ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సిబ్బంది పారదర్శకంగా లెక్కింపులో పాల్గొనాలని సూచించారు.

ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపుపై శిక్షణ
author img

By

Published : May 21, 2019, 3:31 PM IST

సంగారెడ్డి జిల్లాలో ఈ నెల 27న జరగనున్న ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం అధికారులు సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కంగ్టిలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయా మండలాల సిబ్బంది పాల్గొన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో తుది నిర్ణయం ఆర్వోలదేనని ఎంపీడీఓ తెలిపారు. సిబ్బంది పారదర్శకంగా లెక్కింపులో పాల్గొనాలని సూచించారు.

ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపుపై శిక్షణ

ఇవీ చూడండి: ఉద్రిక్తంగా మారిన విద్యాశాఖ కార్యాలయం ముట్టడి

సంగారెడ్డి జిల్లాలో ఈ నెల 27న జరగనున్న ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం అధికారులు సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కంగ్టిలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయా మండలాల సిబ్బంది పాల్గొన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో తుది నిర్ణయం ఆర్వోలదేనని ఎంపీడీఓ తెలిపారు. సిబ్బంది పారదర్శకంగా లెక్కింపులో పాల్గొనాలని సూచించారు.

ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపుపై శిక్షణ

ఇవీ చూడండి: ఉద్రిక్తంగా మారిన విద్యాశాఖ కార్యాలయం ముట్టడి

Intro:TG_SRD_36_21_counting_staff_training_g6
సంగారెడ్డి జిల్లాలోని ఈ నెల 27 న జరగనున్న ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం సిబ్బందికి శిక్షణ నిర్వహించారు. కంగ్టి లోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ఈ శిక్షణ లో ఆయా మండలాల సిబ్బంది పాల్గొన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో తుది నిర్ణయం ro ల దే అని ఎంపీడీఓ తెలిపారు. సిబ్బంది పారదర్శకంగా లెక్కింపులో పాల్గొనాలన్నారు.


Body:TG_SRD_36_21_counting_staff_training_g6


Conclusion:9440880861
kit no. 742

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.