ETV Bharat / state

కరోనా వేళ పోలీసుల కృషి అభినందనీయం: ఎస్పీ

author img

By

Published : Feb 6, 2021, 1:24 PM IST

సంగారెడ్డి జిల్లాలో పోలీసులకు టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. తొలుత ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి వ్యాక్సిన్ తీసుకున్నారు. కరోనా కాలంలో పోలీసుల సేవలను ఆయన గుర్తు చేసుకున్నారు.

corona-vaccination-to-the-front-line-warriors-of-police-and-sangareddy-sp-chandra-shekar-reddy-took-vaccine
కరోనా వేళ పోలీసులు ఎంతో కష్టపడ్డారు: ఎస్పీ

సంగారెడ్డి జిల్లాలో పోలీసులకు వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించారు. కంది మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా పోలీసు శాఖలో మొదటగా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి వ్యాక్సిన్​ను వేసుకున్నారు.

కరోనా సమయంలో పోలీసులు ఎంతో కష్టపడ్డారని ఎస్పీ గుర్తు చేశారు. టీకాను అందరూ వినియోగించుకోవాలని కోరారు.

సంగారెడ్డి జిల్లాలో పోలీసులకు వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించారు. కంది మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా పోలీసు శాఖలో మొదటగా ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి వ్యాక్సిన్​ను వేసుకున్నారు.

కరోనా సమయంలో పోలీసులు ఎంతో కష్టపడ్డారని ఎస్పీ గుర్తు చేశారు. టీకాను అందరూ వినియోగించుకోవాలని కోరారు.

ఇదీ చదవండి: తొలి వ్యాక్సిన్ రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​కే...​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.