ETV Bharat / state

'కాంగ్రెస్​తోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది' - 'కాంగ్రెస్​ మాత్రమే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది'

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తెరాసపై విమర్శలు చేస్తూనే తాము చేయబోయే పనులను ఓటర్లకు వివరించారు.

congress campaign
'కాంగ్రెస్​ మాత్రమే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది'
author img

By

Published : Jan 18, 2020, 7:30 PM IST

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ నాయకులు ముమ్మర ప్రచారం నిర్వహించారు. జహీరాబాద్ మాజీ ఎంపీ సురేష్ షెట్కర్, నారాయణ్​ఖేడ్ ఎంపీపీ సంజీవరెడ్డి... ఇంటింటికీ తిరిగి ఓట్లు వేయామని అభ్యర్థించారు.

సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు, తెరాస నాయకులు... మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. సింగూర్ నీటిని వేరే ప్రాంతాలకు తరలించి నారాయణ్​ఖేడ్​లో నీటి కొరత ఏర్పడడానికి కారణమయ్యారని మండిపడ్డారు. కాంగ్రెస్ ద్వారానే ఈ పట్టణ అభివృద్ధికి అవకాశం ఉందని ఓటర్లు గమనించి హస్తం గుర్తుకు ఓటు వేసి 15 వార్డుల్లో గెలుపుకోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.

'కాంగ్రెస్​తోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది'

ఇవీ చూడండి: 'ముఖ్యమంత్రి కేసీఆర్..​ దేవుళ్ల పేరు చెప్పి దోచేశారు'

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ నాయకులు ముమ్మర ప్రచారం నిర్వహించారు. జహీరాబాద్ మాజీ ఎంపీ సురేష్ షెట్కర్, నారాయణ్​ఖేడ్ ఎంపీపీ సంజీవరెడ్డి... ఇంటింటికీ తిరిగి ఓట్లు వేయామని అభ్యర్థించారు.

సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు, తెరాస నాయకులు... మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. సింగూర్ నీటిని వేరే ప్రాంతాలకు తరలించి నారాయణ్​ఖేడ్​లో నీటి కొరత ఏర్పడడానికి కారణమయ్యారని మండిపడ్డారు. కాంగ్రెస్ ద్వారానే ఈ పట్టణ అభివృద్ధికి అవకాశం ఉందని ఓటర్లు గమనించి హస్తం గుర్తుకు ఓటు వేసి 15 వార్డుల్లో గెలుపుకోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.

'కాంగ్రెస్​తోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది'

ఇవీ చూడండి: 'ముఖ్యమంత్రి కేసీఆర్..​ దేవుళ్ల పేరు చెప్పి దోచేశారు'

Intro:Tg_srd_36_18_attn_congress_pracharam_ts10055
Ravinder
9440880861
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ముమ్మర ప్రచారం నిర్వహించారు. జహీరాబాద్ మాజీ ఎంపీ సురేష్ షెట్కర్ , ఖేడ్ MPP సంజీవరెడ్డి నారాయణఖేడ్ పట్టణంలో తిరిగి ఓట్లు అడిగారు. KCR, హరీష్ రావు మరియు TRS నాయకులు మాయమాటలు చెప్పి ఈ ప్రాంత ప్రజలను మోసం చేసిందన్నారు. మాయ మాటలు చెప్పి సింగూర్ నీటిని తరలించి ఈ ప్రాంతానికి నీటి కొరత తీవ్రంగా ఏర్పడడానికి కారకులు TRS మంత్రులు అని అన్నారు. అలాగే మిషన్ భగీరథ పేరుతో పట్టణంలోని రోడ్లన్నీ తవ్వి వదిలివెయ్యడంతో పట్టణ వాసులు నడవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. భగీరథ నీరు ఏ నల్లలో కూడా రావడం లేదన్నారు. మంత్రి హరీష్ రావు , TRS నాయకులు మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఈ పట్టణ అభివృద్ధికి అవకాశం ఉందని ఓటర్లు గమనించి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి 15 వార్డుల్లో గెలుపుకోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.Body:Tg_srd_36_18_attn_congress_pracharam_ts10055Conclusion:Tg_srd_36_18_attn_congress_pracharam_ts10055

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.