ETV Bharat / state

అయ్యప్ప స్వామి సేవా సమితి సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం - telangana news

రంగారెడ్డి జిల్లా కేంద్రంలో అయ్యప్ప స్వామి సేవా సమితి సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం సంతోషంగా ఉందని.. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా న్యాయవాది పాపిరెడ్డి కొనియాడారు

Blood donation camp under the auspices of Ayyappa Swamy Seva Samiti in sangareddy district
అయ్యప్ప స్వామి సేవా సమితి సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
author img

By

Published : Jun 17, 2021, 1:02 PM IST

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో అయ్యప్ప స్వామి సేవా సమితి సంస్థ ప్రారంభించి ఒక నెల పూర్తి అయినందున నేడు సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా న్యాయవాది పాపిరెడ్డి హాజరయ్యారు. అనంతరం రక్త దాన శిబిరంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందించారు. కరోనా విపత్కర సమయంలో రక్తం దొరకక ఎందరో ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఇలాంటి సమయంలో ఈ కార్యక్రమలు చేపట్టడం పట్ల సంస్థ నిర్వహుకులను ఆయన అభినందించారు.

సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం సంతోషంగా ఉందని.. ఇలానే ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాజర్షి షా, డీఎస్పీ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో అయ్యప్ప స్వామి సేవా సమితి సంస్థ ప్రారంభించి ఒక నెల పూర్తి అయినందున నేడు సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా న్యాయవాది పాపిరెడ్డి హాజరయ్యారు. అనంతరం రక్త దాన శిబిరంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందించారు. కరోనా విపత్కర సమయంలో రక్తం దొరకక ఎందరో ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఇలాంటి సమయంలో ఈ కార్యక్రమలు చేపట్టడం పట్ల సంస్థ నిర్వహుకులను ఆయన అభినందించారు.

సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం సంతోషంగా ఉందని.. ఇలానే ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాజర్షి షా, డీఎస్పీ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: తగ్గిన బంగారం ధర- రూ. 48 వేల దిగువకు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.