సంగారెడ్డి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై వారం వారం ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అందులో భాగంగానే శనివారం జేఎన్టీయూ సుల్తాన్ పూర్ విద్యార్థులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సంగారెడ్డి కొత్త బస్టాండ్ నుంచి ప్రభుత్వ అతిథి గృహం వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో మున్సిపల్ సిబ్బంది, పట్టణ వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఇవీ చూడండి: నడుస్తుంటే.. భూమి ఒక్కసారిగా కుంగిపోయింది