ETV Bharat / state

తల్లి మృతి.. వీడియో చూస్తూ కన్నీటిపర్యంతమైన కుమారుడు

కాలం చేసిన తల్లిని కడసారి చూపుకు నోచుకోలేకపోయాడో కుమారుడు. లాక్​డౌన్​ కారణంగా వీడియో కాల్​లోనే తల్లి అంతిమ సంస్కారాలను చూసి కన్నీటి పర్యంతమయ్యాడు.

author img

By

Published : May 13, 2020, 10:43 PM IST

A son who was unable to attend the mother's funeral
లాక్​డౌన్​ వల్ల తల్లి అంత్యక్రియలకు రాలేకపోయిన కొడుకు

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పట్టణానికి చెందిన జాహేదా బేగం మృతి చెందింది. మృతురాలి కుమారుడు సౌదీ అరేబియాలో ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. తల్లి మరణవార్త తెలిసినా లాక్​డౌన్​ కారణంగా ఇంటికి రాలేని పరిస్థితి. కుమారుడు రాలేకపోవడం వల్ల మృతురాలి బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు.

కడసారి చూపు నోచుకోలేని కుమారుడు వీడియోకాల్​లోనే తల్లి అంత్యక్రియలను చూసి కన్నీటి పర్యంతమయ్యాడు.

ఇదీ చూడండి: కరోనా పంజా: 24 గంటల్లో 122 మరణాలు, 3525 కేసులు

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పట్టణానికి చెందిన జాహేదా బేగం మృతి చెందింది. మృతురాలి కుమారుడు సౌదీ అరేబియాలో ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. తల్లి మరణవార్త తెలిసినా లాక్​డౌన్​ కారణంగా ఇంటికి రాలేని పరిస్థితి. కుమారుడు రాలేకపోవడం వల్ల మృతురాలి బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు.

కడసారి చూపు నోచుకోలేని కుమారుడు వీడియోకాల్​లోనే తల్లి అంత్యక్రియలను చూసి కన్నీటి పర్యంతమయ్యాడు.

ఇదీ చూడండి: కరోనా పంజా: 24 గంటల్లో 122 మరణాలు, 3525 కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.