ETV Bharat / state

పొరుగు రాష్ట్రాల వారికి ప్రభుత్వ సాయం - సంగారెడ్డిలో 44వేల మందికి సాయం

సంగారెడ్డి జిల్లాలోని 44 వేలమంది వలస కార్మికులకు ప్రభుత్వ ప్రకటించిన సాయం అందించామని నోడల్ ఆఫీసర్ శ్రీనివాసరావు ప్రకటించారు.

44 Thousands migrant laborers Gets Govt Help In SangaReddy District
పొరుగు రాష్ట్రాల వారికి ప్రభుత్వ సాయం అందించిన నోడల్ ఆఫీసర్
author img

By

Published : Apr 2, 2020, 1:07 PM IST

సంగారెడ్డి జిల్లాలోని 44 వేలమంది వలస కార్మికులకు ప్రభుత్వం ప్రకటించిన సాయం అందించామని నోడల్ ఆఫీసర్ శ్రీనివాసరావు ప్రకటించారు. కరోనా లాక్​డౌన్ సందర్భంగా రాష్ట్రంలో చిక్కుకుపోయిన ఇతర రాష్ట్రాల వారికి, కార్మికులకు ప్రభుత్వమే సాయమందిస్తున్న సంగతి తెలిసిందే. ఆ ప్రక్రియను నిర్వహించడానికి ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక నోడల్ ఆఫీసర్​ను నియమించింది.

పొరుగు రాష్ట్రాల వారికి ప్రభుత్వ సాయం అందించిన నోడల్ ఆఫీసర్

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి సంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న 44వేల మంది కార్మికులకు ప్రభుత్వ సాయం అందించామని నోడల్ ఆఫీసర్ శ్రీనివాసరావు ప్రకటించారు.

ఇదీ చూడండి: ప్రైవేట్​ ఆస్పత్రుల సేవలను ఏ విధంగా వాడుతున్నారు: హైకోర్టు

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.