ETV Bharat / state

రంగారెడ్డిలో ప్రాదేశిక ఎన్నికల లెక్కింపునకు ఏర్పాట్లు - ఎన్నికల లెక్కింపు ప్రక్రియ

నిన్నటి వరకు పార్లమెంటు ఎన్నికల లెక్కింపు ప్రక్రియలో తలమునకలైన అధికార యంత్రాంగం ఇప్పుడు ప్రాదేశిక ఎన్నికల ఫలితాల ప్రకటనకు సిద్ధమవుతోంది. రంగారెడ్డి జిల్లాలో దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.

ప్రాదేశిక ఎన్నికలు
author img

By

Published : May 24, 2019, 4:42 PM IST

రంగారెడ్డి జిల్లాలో మూడు విడతల్లో జరిగిన ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు జిల్లా ఎన్నికల అధికారులు సమాయత్తమవుతున్నారు. నిన్న మొన్నటి వరకు పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై దృష్టి సారించిన యంత్రాంగం... ఇక స్థానిక సంస్థల లెక్కింపు ప్రక్రియకు సిద్ధమైంది. మొత్తం 21 జడ్పీటీసీ, 257 ఎంపీటీసీలకు ఎన్నికలు జరిగాయి. జిల్లాలో ఐదు చోట్ల లెక్కింపు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇందుకోసం 41 గదులు, 294 టేబుల్స్​ను అందుబాటులో ఉంచనున్నారు. లెక్కింపు ప్రక్రియలో 352 మంది సూపర్​వైజర్లు, 704 మంది సహాయకులు పనిచేయనున్నారు.

ప్రాదేశిక ఎన్నికల ఫలితాల ప్రకటనకు సిద్ధమవుతున్న అధికారులు

ఇదీ చూడండి : 'కార్యకర్తల కళ్లల్లో వెలుగులు చూస్తున్నాం'

రంగారెడ్డి జిల్లాలో మూడు విడతల్లో జరిగిన ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు జిల్లా ఎన్నికల అధికారులు సమాయత్తమవుతున్నారు. నిన్న మొన్నటి వరకు పార్లమెంటు ఎన్నికల ఫలితాలపై దృష్టి సారించిన యంత్రాంగం... ఇక స్థానిక సంస్థల లెక్కింపు ప్రక్రియకు సిద్ధమైంది. మొత్తం 21 జడ్పీటీసీ, 257 ఎంపీటీసీలకు ఎన్నికలు జరిగాయి. జిల్లాలో ఐదు చోట్ల లెక్కింపు కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇందుకోసం 41 గదులు, 294 టేబుల్స్​ను అందుబాటులో ఉంచనున్నారు. లెక్కింపు ప్రక్రియలో 352 మంది సూపర్​వైజర్లు, 704 మంది సహాయకులు పనిచేయనున్నారు.

ప్రాదేశిక ఎన్నికల ఫలితాల ప్రకటనకు సిద్ధమవుతున్న అధికారులు

ఇదీ చూడండి : 'కార్యకర్తల కళ్లల్లో వెలుగులు చూస్తున్నాం'

నేమ్స్ హాస్పిటల్లో లో డాక్టర్ లక్ష్మణ్ దీక్ష కొనసాగిస్తున్నారు నన్ను బలవంతంగా నిమ్స్ కి తరలించారు ఆ దీక్ష ఆగదు విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకోవద్దు నీకు నేనున్నాను బిజెపి ఉంది ప్రభుత్వం ఉద్యమాన్ని ఆపలేదు సమస్య పరిష్కారం ప్రభుత్వం కృషి చేయాలి రేపు ఇస్తాము మే 2వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలు అక్రమ అని ఆయన అన్నారు
రాత్రికి పాలన రాజ సింగం ఎమ్మెల్యే రామచంద్ర చేయడం అరెస్ట్ అప్రజాస్వామికం ఇది ఎంతవరకు సమంజసం తెలంగాణ ఉద్యమం ఇప్పుడు అందరం కలిసి పని చేశాం ఇలా చేస్తే ఉద్యమం ఉధృతం అవుతుంది 23 మంది చనిపోవడం రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోకుండా పెట్టడం నైతిక బాధ్యత మంత్రి జగదీష్ రెడ్డి భద్ర చేయడం రేపు ప్రగతి భవన్ ముట్టడి ఇస్తాము అధికారులను కూడా సస్పెండ్ చేయాలి అందరి దాస్ పెట్టి పెడుతున్నారు దత్తాత్రేయ అన్నారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.