ETV Bharat / state

పుట్టింటికి పంపలేదని మహిళ ఆత్మహత్య

author img

By

Published : May 16, 2020, 4:38 PM IST

Updated : May 16, 2020, 5:40 PM IST

కరోనా లాక్​డౌన్​ ఓ వివాహిత ఆత్మహత్యకు దారితీసింది. పుట్టింటికి వెళ్తానని భార్య అనడం.. దానికి భర్త ఒప్పుకోకపోవడం వల్ల ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు.

wife-committed-suicide-in-rangareddy-district-rajendranagar-ps-range
పుట్టింటికి పంపలేదని భార్య ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్​ పీఎస్​ పరిధి సులేమాన్​ నగర్​ నివాసి అయిన యూనిస్​ ఖాన్​ 9ఏళ్ల క్రితం వికారాబాద్​కు చెందిన షాహిదా బేగంను వివాహం చేసుకున్నాడు. వీరికి నలుగురు సంతానం. అయితే కరోనా లాక్​డౌన్​ నేపథ్యంలో షాహిదా బేగం పుట్టింటికి వెళ్తానని భర్తను అడగగా అందుకు యూనిస్ ఖాన్ ఒప్పుకోలేదు. దీనితో తీవ్ర మనస్తాపానికి గురైన షాహిదా బేగం ఇంట్లో ఫ్యాన్​కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్​ పీఎస్​ పరిధి సులేమాన్​ నగర్​ నివాసి అయిన యూనిస్​ ఖాన్​ 9ఏళ్ల క్రితం వికారాబాద్​కు చెందిన షాహిదా బేగంను వివాహం చేసుకున్నాడు. వీరికి నలుగురు సంతానం. అయితే కరోనా లాక్​డౌన్​ నేపథ్యంలో షాహిదా బేగం పుట్టింటికి వెళ్తానని భర్తను అడగగా అందుకు యూనిస్ ఖాన్ ఒప్పుకోలేదు. దీనితో తీవ్ర మనస్తాపానికి గురైన షాహిదా బేగం ఇంట్లో ఫ్యాన్​కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి.. బంగ్లా క్రికెటర్​ బ్యాట్​ను వేలంలో కొన్న అఫ్రిదీ​

Last Updated : May 16, 2020, 5:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.