ETV Bharat / state

ప్రేమ వివాహం... మూణ్నెళ్లకే మొహం చాటేసిన భర్త - Love Marriage Women cheating

ప్రేమ వివాహం చేసుకొని 3 నెలలు కాపురం చేసి భార్యను వదిలేశాడో భర్త. తనకు న్యాయం చేయాలంటూ ఆ మహిళ అత్తింటి ఎదుట నిరాహార దీక్షకు దిగింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మంచాలలో జరిగింది.

మహిళ ఆందోళన
మహిళ ఆందోళన
author img

By

Published : Apr 23, 2020, 4:52 AM IST

రంగారెడ్డి జిల్లా మంచాల మండలం కాగజ్​గట్ గ్రామానికి చెందిన దూసరి వెంకటేశ్​ గౌడ్, కందుకూరి అరుణలు ప్రేమించుకొని.. కులాంతర వివాహం చేసుకున్నారు. యాచారం మండలం మాల్​లో 3 నెలల కింద కాపురం పెట్టారు. వారం రోజులుగా వెంకటేశ్​ ఇంటికి రాకపోవడం వల్ల అరుణ అత్త వారి ఇంటికి చేరుకుంది. అత్తింటివారు దాడి చేయడం వల్ల ఆమె అక్కడే నిరాహారదీక్ష దిగింది. తన భర్త ఆచూకీ తెలిపి తనకు న్యాయం చేయాలని అరుణ కోరుతోంది.

రంగారెడ్డి జిల్లా మంచాల మండలం కాగజ్​గట్ గ్రామానికి చెందిన దూసరి వెంకటేశ్​ గౌడ్, కందుకూరి అరుణలు ప్రేమించుకొని.. కులాంతర వివాహం చేసుకున్నారు. యాచారం మండలం మాల్​లో 3 నెలల కింద కాపురం పెట్టారు. వారం రోజులుగా వెంకటేశ్​ ఇంటికి రాకపోవడం వల్ల అరుణ అత్త వారి ఇంటికి చేరుకుంది. అత్తింటివారు దాడి చేయడం వల్ల ఆమె అక్కడే నిరాహారదీక్ష దిగింది. తన భర్త ఆచూకీ తెలిపి తనకు న్యాయం చేయాలని అరుణ కోరుతోంది.

ఇదీ చూడండి: ఆరోగ్య సిబ్బంది రక్షణకై కేంద్రం ప్రత్యేక ఆర్డినెన్స్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.