ETV Bharat / state

ఎరువుల  దుకాణాలపై విజిలెన్స్​ దాడులు

రంగారెడ్డి జిల్లా కొందుర్గు, చౌదరిగూడ మండలాల్లోని ఎరువుల దుకాణాలపై విజిలెన్స్​, టాస్క్​ఫోర్స్​ అధికారులు దాడులు నిర్వహించారు. కొన్ని దుకాణాల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

author img

By

Published : May 22, 2019, 7:39 PM IST

ఎరువుల  దుకాణాలపై విజిలెన్స్​ దాడులు
ఎరువుల దుకాణాలపై విజిలెన్స్​ దాడులు

రంగారెడ్డి జిల్లా కొందుర్గు, చౌదరిగూడ మండల్లోని ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్​ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మొత్తం 12 దుకాణాల్లో దస్త్రాల నిర్వహణ తీరును పరిశీలించారు. కొన్నింటిలో గడువు దాటిన పురుగు మందులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొన్ని దుకాణాల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విజిలెన్స్​ ఏడీఏ నివేదిత, టాస్క్​ఫోర్స్​ ఎస్సై రవి, ఎస్​సీవో అపర్ణ సోదాల్లో పాల్గొన్నారు.

ఇవీ చూడండి: పైపుల కంపెనీలో అగ్నిప్రమాదం.. 3కోట్ల ఆస్తి నష్టం

ఎరువుల దుకాణాలపై విజిలెన్స్​ దాడులు

రంగారెడ్డి జిల్లా కొందుర్గు, చౌదరిగూడ మండల్లోని ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్​ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మొత్తం 12 దుకాణాల్లో దస్త్రాల నిర్వహణ తీరును పరిశీలించారు. కొన్నింటిలో గడువు దాటిన పురుగు మందులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కొన్ని దుకాణాల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విజిలెన్స్​ ఏడీఏ నివేదిత, టాస్క్​ఫోర్స్​ ఎస్సై రవి, ఎస్​సీవో అపర్ణ సోదాల్లో పాల్గొన్నారు.

ఇవీ చూడండి: పైపుల కంపెనీలో అగ్నిప్రమాదం.. 3కోట్ల ఆస్తి నష్టం

Intro:ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అధికారుల దాడులు


Body:రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో షాద్నగర్ తో పాటు కొందుర్గు చౌదరిగుడా మండలాల ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. మొత్తం 12 దుకాణాలలో తనిఖీలు నిర్వహించి నిర్వహణ తీరును పరిశీలించారు. కొన్ని దుకాణాలలో లో గడువు దాటిన పురుగుల మందులు నిర్వహిస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. అదేవిధంగా మరి కొన్ని దుకాణాలలో లెక్కల నిర్వహణ సక్రమంగా లేదని తెలుసుకున్నారు. అయితే ఈ వ్యవహారం పై మీడియా ముఖంగా అ మాట్లాడేందుకు అధికారులు నిరాకరించారు. విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామన్నారు.



Conclusion:విజిలెన్స్ ఏ డి ఏ నివేదిత, టాస్క్ ఫోర్స్ ఎస్సై రవి, ఎస్ సి ఓ అపర్ణ దాడిలో పాల్గొన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.