ETV Bharat / state

'ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలి'

author img

By

Published : Oct 24, 2019, 4:01 PM IST

ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం జడ్పీటీసీ సభ్యురాలు నిత్యనిరంజన్​రెడ్డి కోరారు.

తెలంగాణ ఆర్టీసీ సమ్మె 2019

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో వద్ద మహిళా కార్మికులు ధర్నా చేపట్టారు. వారికి మద్దతుగా ఇబ్రహీంపట్నం జడ్పీటీసీ సభ్యురాలు నిత్యనిరంజన్​రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు.

తెలంగాణ ఆర్టీసీ సమ్మె 2019

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో వద్ద మహిళా కార్మికులు ధర్నా చేపట్టారు. వారికి మద్దతుగా ఇబ్రహీంపట్నం జడ్పీటీసీ సభ్యురాలు నిత్యనిరంజన్​రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు.

తెలంగాణ ఆర్టీసీ సమ్మె 2019
Intro:FILE NAME:TG_HYD_12_24_RTC NIRAHARA DIKSHA_AV_TS10006


A.SANDEEP KUMAR
IBRAHIMPATNAM
RANGAREDDY JILLA
CELL:9912118157

యాంకర్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో గత 20 రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె .ఈరోజు డిపో ముందు మహిళా కార్మికులు నిరాహార దీక్ష చేస్తున్నారు. మహిళా కండక్టర్లకు మద్దతుగా మంచాల మండలం జెడ్పిటిసి సభ్యురాలు నిత్య నిరంజన్ రెడ్డి నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.



Body:FILE NAME:TG_HYD_12_24_RTC NIRAHARA DIKSHA_AV_TS10006


A.SANDEEP KUMAR
IBRAHIMPATNAM
RANGAREDDY JILLA
CELL:9912118157

యాంకర్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో గత 20 రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె .ఈరోజు డిపో ముందు మహిళా కార్మికులు నిరాహార దీక్ష చేస్తున్నారు. మహిళా కండక్టర్లకు మద్దతుగా మంచాల మండలం జెడ్పిటిసి సభ్యురాలు నిత్య నిరంజన్ రెడ్డి నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.



Conclusion:FILE NAME:TG_HYD_12_24_RTC NIRAHARA DIKSHA_AV_TS10006


A.SANDEEP KUMAR
IBRAHIMPATNAM
RANGAREDDY JILLA
CELL:9912118157

యాంకర్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో గత 20 రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె .ఈరోజు డిపో ముందు మహిళా కార్మికులు నిరాహార దీక్ష చేస్తున్నారు. మహిళా కండక్టర్లకు మద్దతుగా మంచాల మండలం జెడ్పిటిసి సభ్యురాలు నిత్య నిరంజన్ రెడ్డి నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీ కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.