ETV Bharat / state

'ఆర్టీసీ కార్మికుల సమ్మె... ప్రభుత్వ పతనానికి నాంది'

author img

By

Published : Nov 15, 2019, 3:12 PM IST

Updated : Nov 15, 2019, 5:36 PM IST

న్యాయస్థానంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని తెలంగాణ ఆర్టీసీ ఐకాస కన్వీనర్​ అశ్వత్థామరెడ్డి అన్నారు. ప్రభుత్వంలో విలీనం చేసే అంశాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు తెలిపారు.

'ఆర్టీసీ కార్మికుల సమ్మె... ప్రభుత్వ పతనానికి నాంది'

కార్మికులు గెలవడానికి ప్రయత్నిస్తుంటే, ప్రభుత్వం ఓడిపోకుండా జాగ్రత్త పడుతోందన్నారు ఆర్టీసీ ఐకాస కన్వీనర్​ అశ్వత్థామరెడ్డి. కార్మికులెవరూ అధైర్యపడవద్దని త్వరలోనే సమస్యలు పరిష్కారం అవుతాయని భరోసానిచ్చారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె... ప్రభుత్వ పతనానికి నాంది అవుతుందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ద్విచక్రవాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.

42 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం ఇప్పటికీ చర్చలకు ఆహ్వానించడం లేదని అశ్వత్థామరెడ్డి అన్నారు. ఈ సమ్మె చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు.

'ఆర్టీసీ కార్మికుల సమ్మె... ప్రభుత్వ పతనానికి నాంది'

కార్మికులు గెలవడానికి ప్రయత్నిస్తుంటే, ప్రభుత్వం ఓడిపోకుండా జాగ్రత్త పడుతోందన్నారు ఆర్టీసీ ఐకాస కన్వీనర్​ అశ్వత్థామరెడ్డి. కార్మికులెవరూ అధైర్యపడవద్దని త్వరలోనే సమస్యలు పరిష్కారం అవుతాయని భరోసానిచ్చారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె... ప్రభుత్వ పతనానికి నాంది అవుతుందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ద్విచక్రవాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.

42 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం ఇప్పటికీ చర్చలకు ఆహ్వానించడం లేదని అశ్వత్థామరెడ్డి అన్నారు. ఈ సమ్మె చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు.

'ఆర్టీసీ కార్మికుల సమ్మె... ప్రభుత్వ పతనానికి నాంది'
Intro:FILE NAME:TG_HYD_22_15_RTC  BYKE RYALI_AB_TS10006

A.SANDEEP KUMAR
IBRAHIMPATNAM
RANGAREDDY JILLA
CELL:9912118157

ఆర్టీసీ కార్మికుల సమ్మె... ప్రభుత్వ పతనానికి నాంది.
న్యాయస్థానం పై తమకు పూర్తి విశ్వాసం ఉంది .కార్మికులు ఎవరు అధైర్యపడొద్దు త్వరలో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి అన్నారు. జండా ఊపి బైక్ ర్యాలీ ప్రారంభించారు.

యాంకర్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె . ఈరోజు నిరసనలో భాగంగా డిపో నుండి బైక్ ర్యాలీ ప్రారంభించిన ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి .గత 42 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్న ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ చర్చలకు ఆహ్వానించడం లేదని అన్నారు. ఈ సమ్మె చరిత్రలో నిలిచిపోతుందని,కార్మికులు గెలవడానికి ప్రయత్నం చేస్తుంటే ప్రభుత్వం ఒడిపోకుండా ప్రయత్నం చేస్తున్న చివరి విజయం కార్మికులదే అని అన్నారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె... ప్రభుత్వ పతనానికి నాంది.
న్యాయస్థానం పై తమకు పూర్తి విశ్వాసం ఉంది .కార్మికులు ఎవరు అధైర్యపడొద్దు త్వరలో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి అన్నారు. జండాను ఊపి బైక్ ర్యాలీ ప్రారంభించారు.




Body:FILE NAME:TG_HYD_22_15_RTC  BYKE RYALI_AB_TS10006

A.SANDEEP KUMAR
IBRAHIMPATNAM
RANGAREDDY JILLA
CELL:9912118157

ఆర్టీసీ కార్మికుల సమ్మె... ప్రభుత్వ పతనానికి నాంది.
న్యాయస్థానం పై తమకు పూర్తి విశ్వాసం ఉంది .కార్మికులు ఎవరు అధైర్యపడొద్దు త్వరలో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి అన్నారు. జండా ఊపి బైక్ ర్యాలీ ప్రారంభించారు.

యాంకర్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె . ఈరోజు నిరసనలో భాగంగా డిపో నుండి బైక్ ర్యాలీ ప్రారంభించిన ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి .గత 42 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్న ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ చర్చలకు ఆహ్వానించడం లేదని అన్నారు. ఈ సమ్మె చరిత్రలో నిలిచిపోతుందని,కార్మికులు గెలవడానికి ప్రయత్నం చేస్తుంటే ప్రభుత్వం ఒడిపోకుండా ప్రయత్నం చేస్తున్న చివరి విజయం కార్మికులదే అని అన్నారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె... ప్రభుత్వ పతనానికి నాంది.
న్యాయస్థానం పై తమకు పూర్తి విశ్వాసం ఉంది .కార్మికులు ఎవరు అధైర్యపడొద్దు త్వరలో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి అన్నారు. జండాను ఊపి బైక్ ర్యాలీ ప్రారంభించారు.




Conclusion:FILE NAME:TG_HYD_22_15_RTC  BYKE RYALI_AB_TS10006

A.SANDEEP KUMAR
IBRAHIMPATNAM
RANGAREDDY JILLA
CELL:9912118157

ఆర్టీసీ కార్మికుల సమ్మె... ప్రభుత్వ పతనానికి నాంది.
న్యాయస్థానం పై తమకు పూర్తి విశ్వాసం ఉంది .కార్మికులు ఎవరు అధైర్యపడొద్దు త్వరలో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి అన్నారు. జండా ఊపి బైక్ ర్యాలీ ప్రారంభించారు.

యాంకర్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె . ఈరోజు నిరసనలో భాగంగా డిపో నుండి బైక్ ర్యాలీ ప్రారంభించిన ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి .గత 42 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్న ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ చర్చలకు ఆహ్వానించడం లేదని అన్నారు. ఈ సమ్మె చరిత్రలో నిలిచిపోతుందని,కార్మికులు గెలవడానికి ప్రయత్నం చేస్తుంటే ప్రభుత్వం ఒడిపోకుండా ప్రయత్నం చేస్తున్న చివరి విజయం కార్మికులదే అని అన్నారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె... ప్రభుత్వ పతనానికి నాంది.
న్యాయస్థానం పై తమకు పూర్తి విశ్వాసం ఉంది .కార్మికులు ఎవరు అధైర్యపడొద్దు త్వరలో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి అన్నారు. జండాను ఊపి బైక్ ర్యాలీ ప్రారంభించారు.

Last Updated : Nov 15, 2019, 5:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.