ETV Bharat / state

'గడువు దాటినందుకు పరిహారం కట్టాల్సిందే'

ఒప్పందం ప్రకారం గడువులోగా ఫ్లాట్​ను అప్పగించకపోవడం సేవా లోపమేనని, ఇందుకు పరిహారంగా  2 లక్షల 39 వేల 600 రూపాయలను నెలలోగా చెల్లించాలని మైత్రి డెవలపర్స్​ను రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఆదేశించింది.

author img

By

Published : Jul 17, 2019, 10:56 AM IST

'ఆ పరిహారం మొత్తం రెండు లక్షల 39 వేల 600'

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలో మైత్రి డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో చేపట్టిన నిర్మాణంలో ఫ్లాట్​ను వి.సత్యవాణి దంపతులు రూ.36.62 లక్షలకు కొనుగోలు చేశారు. 2011 నాటికి ఫ్లాట్​ను చెల్లించాల్సి ఉండగా... 2014లో అప్పగించి, 2015లో ఇంటీరియర్ పూర్తి చేశారు. ఫ్లాట్ కయ్యే మొత్తాన్ని ముందే చెల్లించినా... ఒప్పందం చేసుకున్న గడువులోగా ఫ్లాట్ అప్పగించనందున పిటిషనర్ వినియోగదారుల కమిషన్​ను ఆశ్రయించారు. ఇరు వాదనలు విన్న కమిషన్ 2012 నుంచి 2014 డిసెంబర్ వరకు నష్టపరిహారంగా రెండు లక్షల 29 వేల 600 రూపాయలు, పది వేలు ఖర్చుల కింద మొత్తం 2 లక్షల 39 వేల 600 రూపాయల ప్రతివాదులు చెల్లించాలని తీర్పునిచ్చింది.

'ఆ పరిహారం మొత్తం రెండు లక్షల 39 వేల 600'

ఇవీ చూడండి: నేడే కేబినెట్ సమావేశం

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలో మైత్రి డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో చేపట్టిన నిర్మాణంలో ఫ్లాట్​ను వి.సత్యవాణి దంపతులు రూ.36.62 లక్షలకు కొనుగోలు చేశారు. 2011 నాటికి ఫ్లాట్​ను చెల్లించాల్సి ఉండగా... 2014లో అప్పగించి, 2015లో ఇంటీరియర్ పూర్తి చేశారు. ఫ్లాట్ కయ్యే మొత్తాన్ని ముందే చెల్లించినా... ఒప్పందం చేసుకున్న గడువులోగా ఫ్లాట్ అప్పగించనందున పిటిషనర్ వినియోగదారుల కమిషన్​ను ఆశ్రయించారు. ఇరు వాదనలు విన్న కమిషన్ 2012 నుంచి 2014 డిసెంబర్ వరకు నష్టపరిహారంగా రెండు లక్షల 29 వేల 600 రూపాయలు, పది వేలు ఖర్చుల కింద మొత్తం 2 లక్షల 39 వేల 600 రూపాయల ప్రతివాదులు చెల్లించాలని తీర్పునిచ్చింది.

'ఆ పరిహారం మొత్తం రెండు లక్షల 39 వేల 600'

ఇవీ చూడండి: నేడే కేబినెట్ సమావేశం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.