ETV Bharat / state

'రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసేంతవరకు పోరాటం చేస్తాం'

author img

By

Published : Dec 8, 2020, 3:31 PM IST

రైతులకు మద్దతుగా భారత్ బంద్​లో భాగంగా షాద్​నగర్​లో కాంగ్రెస్ నాయకులు నిరసన దీక్ష చేపట్టారు. రైతులతో కలిసి టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి దీక్షకు కూర్చున్నారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలు కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాసే రకంగా ఉన్నాయని రేవంత్ రెడ్డి అన్నారు. రైతు వ్యతిరేకంగా ఉన్న 3 చట్టాలను రద్దు చేసేవరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తానంటున్న టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డితో ఈటీవీ భారత్​ ముఖాముఖి.

'రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసేంతవరకు పోరాటం చేస్తాం'
'రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసేంతవరకు పోరాటం చేస్తాం'
'రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసేంతవరకు పోరాటం చేస్తాం'

'రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసేంతవరకు పోరాటం చేస్తాం'

ఇదీ చూడండి: సాగు చట్టాలపై కర్షక భారతం కన్నెర్ర

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.