ETV Bharat / state

వాజ్​పేయి విగ్రహం ఏర్పాటు విషయంలో వివాదం

author img

By

Published : Dec 26, 2019, 10:32 AM IST

రంగారెడ్డి జిల్లా ఎలికట్ట చౌరస్తా వద్ద భారత మాజీ ప్రధాని వాజ్​పేయి విగ్రహం ఏర్పాటు వివాదాస్పదమైంది.

rangareddy-distrioct-vajpayee-statue-arrangment-controversy
వాజ్​పేయి విగ్రహం ఏర్పాటు విషయంలో వివాదం

రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​ సమీపంలో ఎలికట్ట చౌరస్తా వద్ద భారత మాజీ ప్రధాని వాజ్​పేయి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వివాదానికి దారి తీసింది. ఆర్​అండ్​బీ అధీనంలో ఉన్న కూడలిపై భాజపా నాయకులు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

అయితే తమ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఈ పని చేస్తున్నారంటూ ఆర్​ అండ్ బీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కమలం శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు మాత్రం విగ్రహాన్ని తొలగించాలా వద్దా అనే విషయంపై ఆలోచనలో పడ్డారు.

వాజ్​పేయి విగ్రహం ఏర్పాటు విషయంలో వివాదం

ఇవీ చూడండి: ప్రభుత్వ శాఖల సరకు రవాణా.. ఆర్టీసీలోనే..!

రంగారెడ్డి జిల్లా షాద్​నగర్​ సమీపంలో ఎలికట్ట చౌరస్తా వద్ద భారత మాజీ ప్రధాని వాజ్​పేయి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వివాదానికి దారి తీసింది. ఆర్​అండ్​బీ అధీనంలో ఉన్న కూడలిపై భాజపా నాయకులు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

అయితే తమ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఈ పని చేస్తున్నారంటూ ఆర్​ అండ్ బీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కమలం శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసులు మాత్రం విగ్రహాన్ని తొలగించాలా వద్దా అనే విషయంపై ఆలోచనలో పడ్డారు.

వాజ్​పేయి విగ్రహం ఏర్పాటు విషయంలో వివాదం

ఇవీ చూడండి: ప్రభుత్వ శాఖల సరకు రవాణా.. ఆర్టీసీలోనే..!

Intro:వాజ్పేయి విగ్రహం ఏర్పాటు వివాదం
పోలీసుల అదుపులో భాజపా నేతలు


Body: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ సమీపంలో ఎలికట్ట చౌరస్తా వద్ద భారత మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహాన్ని బుధ వారం భాజపా నాయకులు ఏర్పాటు చేయడం వివాదానికి దారి తీసింది. ఇక్కడ ఆర్అండ్బీ అధినంలో ఉన్న కూడలి పై భాజపా నాయకులు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే తమ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారంటూ ఆర్అండ్బీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు భాజపా నాయకులnu అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు. విగ్రహాన్ని అటునుంచి తొలగించే విషయంపై పై కొద్దిసేపు వాదోపవాదాలు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎట్టకేలకు నాయకులు అక్కడే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించాలా, వద్దా అనే విషయంపై పోలీసులు ఆలోచనలో పడ్డారు. ప్రస్తుతం భాజపా నాయకులు పోలీసుల అదుపులో ఉన్నారు.


Conclusion:బైట్ : ఓం ప్రకాష్ భాజపా నేత
కసు రంగనాథ్ షాద్నగర్
గమనిక : విజువల్స్ వాట్సాప్ కి పంపించాను

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.