ETV Bharat / state

కరోనా టీకా పక్కదారి పడుతోంది: సామ రంగారెడ్డి

author img

By

Published : May 10, 2021, 5:12 PM IST

రంగారెడ్డి జిల్లాలో కరోనా టీకా పక్కదారి పడుతోందని.. భాజపా జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆరోపించారు. బ్లాక్​ మార్కెట్​ ద్వారా డబ్బులు దండుకుంటున్నారని మండిపడ్డారు.

rangareddy bjp president fires on dmho
రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్​వోపై భాజపా నేతల ఆగ్రహం

రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్​వో తీరుపై భాజపా జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వ్యాక్సిన్​ పక్కదారి పడుతోందని ఆరోపించారు. ఆ మేరకు రాజేంద్రనగర్​లోని డీఎంహెచ్​వో కార్యాలయం ఎదుట ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ప్రభుత్వ ఆస్పత్రితో దొరకని కరోనా టీకా ప్రైవేటు ఆస్పత్రిలో ఎలా దొరుకుతుందని సామ రంగారెడ్డి నిలదీశారు. బ్లాక్​ మార్కెట్​ ద్వారా డబ్బులు దండుకుంటున్నారని ఆరోపించారు. జిల్లాలో కరోనా ఐసోలేషన్​ పడకల కొరత ఉన్నా అధికారులు స్పందంచడం లేదని మండిపడ్డారు.

రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్​వో తీరుపై భాజపా జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా వ్యాక్సిన్​ పక్కదారి పడుతోందని ఆరోపించారు. ఆ మేరకు రాజేంద్రనగర్​లోని డీఎంహెచ్​వో కార్యాలయం ఎదుట ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ప్రభుత్వ ఆస్పత్రితో దొరకని కరోనా టీకా ప్రైవేటు ఆస్పత్రిలో ఎలా దొరుకుతుందని సామ రంగారెడ్డి నిలదీశారు. బ్లాక్​ మార్కెట్​ ద్వారా డబ్బులు దండుకుంటున్నారని ఆరోపించారు. జిల్లాలో కరోనా ఐసోలేషన్​ పడకల కొరత ఉన్నా అధికారులు స్పందంచడం లేదని మండిపడ్డారు.

ఇవీచూడండి: సరిహద్దులో పోలీసుల ఆంక్షలు.. బాధితుల విజ్ఞప్తులు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.