ETV Bharat / state

ధరణి సర్వేలో నిర్లక్ష్యం.. సిబ్బందికి షోకాజ్​ నోటీసులు

author img

By

Published : Oct 11, 2020, 5:24 PM IST

ధరణి సర్వేలో నిర్లక్ష్యంపై రంగారెడ్డి జిల్లా సంయుక్త కలెక్టర్​ హరీశ్​ అసంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తం 11 మంది సిబ్బందికి షోకాజ్​ నోటీసులు జారీ చేశారు.

dharani portal survey
ధరణి సర్వేలో నిర్లక్ష్యం.. సిబ్బందికి షోకాజ్​ నోటీసులు

రంగారెడ్డి జిల్లాలో ఆరుగురు వీఆర్వో, ఐదుగురు బిల్​ కలెక్టర్లకు సంయుక్త కలెక్టర్​ హరీశ్​ షోకాజ్​ నోటీసులు ఇచ్చారు. ధరణి సర్వేలో నిర్లక్ష్యంపై వారి నుంచి వివరణ కోరారు. శంకర్​పల్లి మున్సిపాలిటీలో జరుగుతున్న ధరణి సర్వేని పరిశీలించిన సంయుక్త పాలనాధికారి.. నిర్లక్ష్యం వహించిన సిబ్బంది నుంచి వివరణ కోరారు. గడువులోగా సర్వే పూర్తిచేయాలని పురపాలక అధికారులను ఆదేశించారు.

dharani portal survey
ధరణి సర్వేలో నిర్లక్ష్యం.. సిబ్బందికి షోకాజ్​ నోటీసులు

ఇవీచూడండి: 'ధరణి'లో ఆస్తుల నమోదు నిలిపివేతకు హైకోర్టు నిరాకరణ

రంగారెడ్డి జిల్లాలో ఆరుగురు వీఆర్వో, ఐదుగురు బిల్​ కలెక్టర్లకు సంయుక్త కలెక్టర్​ హరీశ్​ షోకాజ్​ నోటీసులు ఇచ్చారు. ధరణి సర్వేలో నిర్లక్ష్యంపై వారి నుంచి వివరణ కోరారు. శంకర్​పల్లి మున్సిపాలిటీలో జరుగుతున్న ధరణి సర్వేని పరిశీలించిన సంయుక్త పాలనాధికారి.. నిర్లక్ష్యం వహించిన సిబ్బంది నుంచి వివరణ కోరారు. గడువులోగా సర్వే పూర్తిచేయాలని పురపాలక అధికారులను ఆదేశించారు.

dharani portal survey
ధరణి సర్వేలో నిర్లక్ష్యం.. సిబ్బందికి షోకాజ్​ నోటీసులు

ఇవీచూడండి: 'ధరణి'లో ఆస్తుల నమోదు నిలిపివేతకు హైకోర్టు నిరాకరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.