ETV Bharat / state

ఉద్యోగం సాధించిన కానిస్టేబుల్స్​కు అభినందన సభ - ts police abinandana sabha

సైబరాబాద్ పోలీసుల పర్యవేక్షణలో ఉచిత శిక్షణకు హాజరైన 700 మంది విద్యార్థులకు గానూ 280 మంది వివిధ కేటగిరిలలో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారు. వీరిని సీపీ అభినందించారు.

police
author img

By

Published : Oct 15, 2019, 10:43 PM IST

కానిస్టేబుల్స్ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్​లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆడిటోరియంలో అభినందన సభ నిర్వహించారు. ఉద్యోగాలు పొందిన వారిని కమిషనర్ సజ్జనార్ సన్మానించారు.

ఈ కార్యక్రమంలో రంగారెడ్డి కలెక్టర్ హరీశ్​, శంషాబాద్ డీసీపీ ప్రకాశ్​ రెడ్డి, ఏజీ కాలేజి వైస్ ఛాన్స్​లర్ ప్రవీణ్ రావు తదితరులు పాల్గొన్నారు. శివరంపల్లికి చెందిన రేణుక అనే మహిళ ముగ్గురు కుమార్తెలకు ఉద్యోగం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రేణుకను సీపీ ప్రత్యేకంగా సన్మానించారు.

ఉద్యోగం సాధించిన కానిస్టేబుల్స్​కు అభినందన సభ

ఇదీ చూడండి: 'సమ్మె విరమించేది లేదు.. చర్చలకు సిద్ధమే'

కానిస్టేబుల్స్ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్​లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆడిటోరియంలో అభినందన సభ నిర్వహించారు. ఉద్యోగాలు పొందిన వారిని కమిషనర్ సజ్జనార్ సన్మానించారు.

ఈ కార్యక్రమంలో రంగారెడ్డి కలెక్టర్ హరీశ్​, శంషాబాద్ డీసీపీ ప్రకాశ్​ రెడ్డి, ఏజీ కాలేజి వైస్ ఛాన్స్​లర్ ప్రవీణ్ రావు తదితరులు పాల్గొన్నారు. శివరంపల్లికి చెందిన రేణుక అనే మహిళ ముగ్గురు కుమార్తెలకు ఉద్యోగం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రేణుకను సీపీ ప్రత్యేకంగా సన్మానించారు.

ఉద్యోగం సాధించిన కానిస్టేబుల్స్​కు అభినందన సభ

ఇదీ చూడండి: 'సమ్మె విరమించేది లేదు.. చర్చలకు సిద్ధమే'

TG_HYD_84_15_POLICE ABNANDANA SABHA CP_AB_TS10020. note:feed from desk whatsapp. ఎం.భుజంగారెడ్డి. 8008840002. (రాజేంద్రనగర్) ప్రయోజకుల్ని చేసిన ప్రతి ఒక్కరిని మర్చిపోకూడదని శంషాబాద్ కమిషనర్ తెలిపారు. కానిస్టేబుల్స్ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ మరియు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్ అధ్వర్యంలో రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆడిటోరియంలో అభినందన సభ జరుపుకున్నారు. శివరంపల్లికి చెందిన రేణుకాకు ముగ్గురు కుమార్తెలు ప్రియాంక, మౌనిక, రాధిక ఉద్యోగం రవడంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఒకే కుటుంబానికి చెందిన వీరిని కమిషనర్ సన్మానించారు.. 2019, ఏప్రిల్ లో TSLPRB నిర్వహించిన కానిస్టేబుల్స్ మెయిన్స్ పరీక్షకు గాను సైబరాబాద్ పోలీసులు పర్యవేక్షణలో ఉచిత శిక్షణకు హాజరైన 700 మంది విద్యార్థులకు గాను 280 మంది విద్యార్థులు వివిధ కేటగిరిలలో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించారు. ఇట్టి కార్యక్రమములో సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ గారు డీసీపీ శంశాబాద్ శ్రీ. ప్రకాష్ రెడ్డి గారు రంగ రెడ్డి కలెక్టర్ శ్రీ. హరీష్ గారు ఏజీ కాలేజి వైస్ చాన్సలర్ శ్రీ. ప్రవీణ్ రావు గారు తదితరులు పాల్గొంటారు. బైట్.. సజ్జనర్. సైబరాబాద్ పోలీసు కమీషనర్.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.