ETV Bharat / state

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కిషన్​రెడ్డి - తెలంగాణ వార్తలు

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో డీసీఎంఎస్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కిషన్​ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి ఎమ్మెల్యే కిషన్​రెడ్డి
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి ఎమ్మెల్యే కిషన్​రెడ్డి
author img

By

Published : Nov 10, 2020, 3:59 PM IST

దళారులను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే కిషన్​రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే పంటను విక్రయించుకోవాలని సూచించారు. ఇబ్రహీంపట్నంలో డీసీఎంఎస్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీసీఎంఎస్​ జిల్లా ఛైర్మన్​ కృష్ణారెడ్డితో కలిసి ప్రారంభించారు.

దేశంలోనే ఎక్కడాలేని విధంగా తెలంగాణలో... రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పత్తి, ధాన్యం కొనుగోలు కేంద్రాల వల్ల... రైతులు తాము పండించిన పంటకు మద్దతు ధరను పొందుతున్నారన్నారు.

దళారులను నమ్మి మోసపోవద్దని ఎమ్మెల్యే కిషన్​రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే పంటను విక్రయించుకోవాలని సూచించారు. ఇబ్రహీంపట్నంలో డీసీఎంఎస్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీసీఎంఎస్​ జిల్లా ఛైర్మన్​ కృష్ణారెడ్డితో కలిసి ప్రారంభించారు.

దేశంలోనే ఎక్కడాలేని విధంగా తెలంగాణలో... రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పత్తి, ధాన్యం కొనుగోలు కేంద్రాల వల్ల... రైతులు తాము పండించిన పంటకు మద్దతు ధరను పొందుతున్నారన్నారు.

ఇదీ చూడండి: మిర్యాలగూడలో బారులు తీరిన సన్నరకం ధాన్యం ట్రాక్టర్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.