ETV Bharat / state

'నూతన వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు అన్యాయం'

author img

By

Published : Mar 26, 2021, 2:00 PM IST

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో వామపక్ష పార్టీలు భారత్ బంద్​ నిర్వహించాయి. బంద్​లో భాగంగా నిరసనకారులు ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసనలో కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.

left parties protest
భారత్ బంద్​లో వామపక్ష పార్టీలు

వ్యవసాయ రంగాన్ని కాపాడాలంటూ.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో వామపక్ష పార్టీలు నిరసన వ్యక్తం చేశాయి. వ్యవసాయ సంఘాలు, విపక్షాలు ఇచ్చిన భారత్ బంద్​లో భాగంగా సాగర్ రహదారిపై ర్యాలీ నిర్వహించారు.

ఈ ఆందోళనలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు అన్యాయం జరుగుతుందని వివరించారు. ప్రభుత్వం ఈ నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

వ్యవసాయ రంగాన్ని కాపాడాలంటూ.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో వామపక్ష పార్టీలు నిరసన వ్యక్తం చేశాయి. వ్యవసాయ సంఘాలు, విపక్షాలు ఇచ్చిన భారత్ బంద్​లో భాగంగా సాగర్ రహదారిపై ర్యాలీ నిర్వహించారు.

ఈ ఆందోళనలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు అన్యాయం జరుగుతుందని వివరించారు. ప్రభుత్వం ఈ నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: సైరస్​​ మిస్త్రీ వివాదంలో టాటా సన్స్​కు ఊరట

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.