ETV Bharat / state

'పదేళ్ల స్టాండింగ్​ విధానాన్ని ఎత్తివేయాలి' - corona effect

రంగారెడ్డి జిల్లా కోర్టు ముందు న్యాయవాదులు ఆందోళన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.25 కోట్ల నిధుల విషయంలో పదేళ్ల స్టాండింగ్​ విధానాన్ని లెక్కకు తీసుకోవద్దని డిమాండ్​ చేశారు.

lawyers protested in front of rangareddy court
'పదేళ్ల స్టాండింగ్​ విధానాన్ని ఎత్తివేయాలి'
author img

By

Published : May 15, 2020, 5:43 PM IST

లాక్​డౌన్ నేపథ్యంలో పేద న్యాయవాదుల కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధుల విషయంలో రంగారెడ్డి జిల్లా కోర్టు ముందు న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ. 25 కోట్ల విషయంలో పదేళ్ల స్టాండింగ్​ విధానాన్ని అమలు చేయకూడదంటూ నిరసనకు దిగారు.

పదేళ్ల స్టాండింగ్​తో నిమిత్తం లేకుండా నిరుపేద న్యాయవాదులందరికీ నిధులందేలా చూడాలని కోరారు. ప్లకార్టులను ప్రదర్శించి, నినాదాలు చేశారు. స్టాండింగ్​ విధానాన్ని ఎత్తివేయాలని న్యాయవాదులు డిమాండ్​ చేశారు.

లాక్​డౌన్ నేపథ్యంలో పేద న్యాయవాదుల కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధుల విషయంలో రంగారెడ్డి జిల్లా కోర్టు ముందు న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ. 25 కోట్ల విషయంలో పదేళ్ల స్టాండింగ్​ విధానాన్ని అమలు చేయకూడదంటూ నిరసనకు దిగారు.

పదేళ్ల స్టాండింగ్​తో నిమిత్తం లేకుండా నిరుపేద న్యాయవాదులందరికీ నిధులందేలా చూడాలని కోరారు. ప్లకార్టులను ప్రదర్శించి, నినాదాలు చేశారు. స్టాండింగ్​ విధానాన్ని ఎత్తివేయాలని న్యాయవాదులు డిమాండ్​ చేశారు.

ఇవీ చూడండి: చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.