ETV Bharat / state

పిగ్లీపురంలో ఈతకు వెళ్లి చనిపోయిన విద్యార్థి మృతదేహం వెలికితీత - enjineering student

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్ మండలం పిగ్లీపురం చెరువులో పడి నిన్న చనిపోయిన యువకుని మృతదేహాన్ని వెలికితీశారు.

పిగ్లీపురంలో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి
author img

By

Published : Nov 21, 2019, 4:17 PM IST

సికింద్రాబాద్​లోని అడ్డగుట్టలో నివాసముండే సందీప్​ కుమార్​ పోచంపల్లి మండలం దేశ్​మూఖ్​లోని సెయింట్​ మేరీస్​ ఇంజినీరింగ్​ కళాశాలలో బీటెక్​ రెండో సంవత్సరం చదువుతున్నాడు. నిన్న తన స్నేహితులతో కలిసి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్ మండలం పిగ్లీపురంలోని చెరువుకు ఈతకు వెళ్లారు. సందీప్​కు ఈత రాకపోవడం వల్ల గల్లంతయ్యాడు. మిత్రులు కాపాడే ప్రయత్నం చేసిన ఫలించలేదు.

అప్పటికే రాత్రి కావడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. ఇవాళ అబ్దుల్లాపూర్​మెట్ పోలీసులు, ఎన్డీఆర్​ఎఫ్​ బృందం సహాయంతో సందీప్​ మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్​మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

పిగ్లీపురంలో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

ఇవీ చూడండి: సీఎం గారూ ఆర్టీసీ కార్మికులను చేర్చుకోండి: పవన్​ కల్యాణ్

సికింద్రాబాద్​లోని అడ్డగుట్టలో నివాసముండే సందీప్​ కుమార్​ పోచంపల్లి మండలం దేశ్​మూఖ్​లోని సెయింట్​ మేరీస్​ ఇంజినీరింగ్​ కళాశాలలో బీటెక్​ రెండో సంవత్సరం చదువుతున్నాడు. నిన్న తన స్నేహితులతో కలిసి రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్ మండలం పిగ్లీపురంలోని చెరువుకు ఈతకు వెళ్లారు. సందీప్​కు ఈత రాకపోవడం వల్ల గల్లంతయ్యాడు. మిత్రులు కాపాడే ప్రయత్నం చేసిన ఫలించలేదు.

అప్పటికే రాత్రి కావడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. ఇవాళ అబ్దుల్లాపూర్​మెట్ పోలీసులు, ఎన్డీఆర్​ఎఫ్​ బృందం సహాయంతో సందీప్​ మృతదేహాన్ని వెలికితీసి పోస్ట్​మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

పిగ్లీపురంలో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

ఇవీ చూడండి: సీఎం గారూ ఆర్టీసీ కార్మికులను చేర్చుకోండి: పవన్​ కల్యాణ్

Intro:రంగా రెడ్డి జిల్లా : అబ్దుల్లా పూర్ మెట్ మండలంలోని పిగ్లీ పురం చెరువులో నిన్న ఈతకి వెళ్లి విద్యార్థి గల్లంతైయ్యాడు. సికింద్రాబాద్ లోని అడ్డగుట్టలో నివాసముండే సందీప్ కుమార్ పోచంపల్లి మండలం దేశ్ మూఖ్ లోని సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ 2వ సంవత్సరం చదువుతున్నాడు. నిన్న ఏడు మంది విద్యార్థులు ఈతకు వెళ్లారు. ఈత రాకపోవడంతో సందీప్ కుమార్ చెరువులో తోటి విద్యార్థులు చూస్తుండగానే గల్లంతైయ్యాడు. స్తానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు, ఎన్డీఆరేప్ బృందం సహాయంతో నిన్న సాయంత్రం నుండి గాలింపు చర్యలు చేపట్టగా ఈ రోజు సందీప్ మృతదేహంను వెలికితీసి పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు తరలించారు.Body:TG_Hyd_31_21_Student ded body traced_Av_TS10012Conclusion:TG_Hyd_31_21_Student ded body traced_Av_TS10012
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.