ETV Bharat / state

ఎంసెట్​ కేంద్రం వద్ద థర్మల్​ స్క్రీనింగ్ - eamcet exam latest news

ఎంసెట్​ కేంద్రాల వద్ద అధికారులు కొవిడ్​ నిబంధనల ప్రకారం ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్​లోని ఎంసెట్​ సెంటర్​ వద్ద మాస్కు ధరించిన విద్యార్థులనే లోనికి అనుమతించారు. శానిటైజర్​ అందుబాటులో ఉంచారు.

eamcet exam started in rangareddy district
ఎంసెట్​ కేంద్రం వద్ద థర్మల్​ స్ర్కీనింగ్​
author img

By

Published : Sep 9, 2020, 10:06 AM IST

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్​లోని ఎంసెట్ పరిక్ష కేంద్రం వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు థర్మల్​ స్క్రీనింగ్ చేసి లోపలికి పంపించారు. మాస్కులున్న అభ్యర్థులనే లోనికి అనుమతించారు.

విద్యార్థులకు శానిటైజర్​ అందుబాటులో ఉంచారు. ఉదయం ఏడుగంటల నుంచే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుంది.

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్​లోని ఎంసెట్ పరిక్ష కేంద్రం వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు థర్మల్​ స్క్రీనింగ్ చేసి లోపలికి పంపించారు. మాస్కులున్న అభ్యర్థులనే లోనికి అనుమతించారు.

విద్యార్థులకు శానిటైజర్​ అందుబాటులో ఉంచారు. ఉదయం ఏడుగంటల నుంచే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుంది.

ఇదీ చదవండి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ను నియమించిన ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.