ETV Bharat / state

రెండో డోసు కోసం వ్యాక్సిన్​ కేంద్రాల వద్ద బారులు తీరిన జనం - covid second dose vaccination at ibrahimpatnam government hospital

కరోనా టీకా రెండో డోసు కోసం ప్రభుత్వాస్పత్రుల వద్ద జనం బారులు తీరుతున్నారు. మొదటి డోసు తీసుకున్న ఆరు వారాల తర్వాత రెండో డోసు తీసుకోవడం కోసం ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతున్నారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రి వద్ద వైద్య సిబ్బంది రెండో డోసు వేస్తున్నారు.

people interested for corona second dose
రెండో డోసు కోసం జనం బారులు
author img

By

Published : May 8, 2021, 7:20 PM IST

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రి వద్ద కొవిడ్​ వ్యాక్సిన్​ రెండో డోసు వేసుకునేందుకు జనం బారులు తీరారు. ఈ రోజు స్లాట్ బుకింగ్ చేసుకున్న వారితో పాటు, చేసుకోలేక పోయిన వారికీ టీకాలు వేశారు. 45 సంవత్సరాలు నిండి మొదటి డోసు వేసుకొని ఆరు వారాలు గడిచిన ప్రతి ఒక్కరికి టీకాలు వేశారు.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రి వద్ద కొవిడ్​ వ్యాక్సిన్​ రెండో డోసు వేసుకునేందుకు జనం బారులు తీరారు. ఈ రోజు స్లాట్ బుకింగ్ చేసుకున్న వారితో పాటు, చేసుకోలేక పోయిన వారికీ టీకాలు వేశారు. 45 సంవత్సరాలు నిండి మొదటి డోసు వేసుకొని ఆరు వారాలు గడిచిన ప్రతి ఒక్కరికి టీకాలు వేశారు.

ఇదీ చదవండి: రెండో డోసు కోసం వ్యాక్సిన్‌ కేంద్రాల వద్ద జనం పడిగాపులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.