ETV Bharat / state

కర్రలతో విచక్షణారహితంగా కొట్టారు.. చంపి పాతిపెట్టారు!

కరోనాతో పౌల్ట్రీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోంది. ప్రజలు చికెన్​ తినడం తగ్గించడం వల్ల ధరలు నెల చూపులు చూస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా తమ్మలోనిగూడెంలో ఓ పౌల్ట్రీ యజమాని కోళ్లకు దాన పెట్టలేక వాటిని చంపి గొతిలో పాతి పెట్టారు.

author img

By

Published : Mar 18, 2020, 11:14 PM IST

corona effect on poultry industry in rangareddy district
కోళ్లకు దాన పెట్టలేక కర్రలతో కొట్టి చంపారు
కోళ్లకు దాన పెట్టలేక కర్రలతో కొట్టి చంపారు

చికెన్​ ధర తగ్గడం పౌల్ట్రీ పరిశ్రమకు నష్టం కలిగిస్తోంది. ప్రజలు చికెన్​ తినడం చాలా వరుకు తగ్గించడం వల్ల కోడి మాంసం రేట్లు గణనీయంగా పడిపోయాయి. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మలోనిగూడెంలో పాలం లింగం కోళ్లను పెంచలేక, వాటికి దాన పెట్టలేక కర్రలతో కొట్టి చంపి పెద్ద గుంత తీసి పూడ్చివేశాడు. 25 రోజులు పెంచిన 12, 000 కోళ్లును చంపి పాతిపెట్టాడు.

ఇవీ చూడండి: సీతారాములను వదలని కరోనా.. కల్యాణంపై కొవిడ్​-19 ఎఫెక్ట్

కోళ్లకు దాన పెట్టలేక కర్రలతో కొట్టి చంపారు

చికెన్​ ధర తగ్గడం పౌల్ట్రీ పరిశ్రమకు నష్టం కలిగిస్తోంది. ప్రజలు చికెన్​ తినడం చాలా వరుకు తగ్గించడం వల్ల కోడి మాంసం రేట్లు గణనీయంగా పడిపోయాయి. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మలోనిగూడెంలో పాలం లింగం కోళ్లను పెంచలేక, వాటికి దాన పెట్టలేక కర్రలతో కొట్టి చంపి పెద్ద గుంత తీసి పూడ్చివేశాడు. 25 రోజులు పెంచిన 12, 000 కోళ్లును చంపి పాతిపెట్టాడు.

ఇవీ చూడండి: సీతారాములను వదలని కరోనా.. కల్యాణంపై కొవిడ్​-19 ఎఫెక్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.