ETV Bharat / state

మద్యం పంచుతుండగా ఘర్షణ.. భాజపా కార్యకర్తలపై దాడి - రాజేంద్రనగర్ మైలార్‌దేవ్‌పల్లి తాజా వార్తలు

రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లిలో అధికార పార్టీ నేతలు లిక్కర్ పంచుతుండగా అడ్డుకున్న తమపై దాడులు చేశారని భాజపా కార్యకర్తలు ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. విషయం తెలుసుకున్న డీకే అరుణ మైలార్​దేవ్​పల్లి పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు.

bjp-activists-attack-by-trs-members-obstructed-the-distribution-of-alcohol-at-mailardevpally
మద్యం పంచుతుండగా ఘర్షణ.. అడ్డుకున్న కార్యకర్తలపై దాడి
author img

By

Published : Nov 29, 2020, 8:02 PM IST

Updated : Nov 30, 2020, 10:47 AM IST

రాజేంద్రనగర్ మైలార్‌దేవ్‌పల్లిలో అధికార పార్టీ నేతలు లిక్కర్ పంచుతూ పట్టుబడ్డారు. అడ్డుకున్న భాజపా కార్యకర్తలపై దాడులకు దిగారు. పోలీస్​ స్టేషన్​లో భాజపా కార్యకర్తలు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు చెబుతున్నారు.

మద్యం పంచుతుండగా అడ్డుకున్న కార్యకర్తలపై దాడి

ఈ దాడిలో పలువురు భాజపా కార్యకర్తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న భాజపా నాయకురాలు డీకే అరుణ మైలార్​దేవ్‌పల్లి పీఎస్‌ ఎదుట కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆవేదన వ్యక్తం చేశారు.

మద్యం పంచుతుండగా ఘర్షణ.. భాజపా కార్యకర్తలపై దాడి

ఇదీ చూడండి: ఎంఐఎంను ఓడిస్తాం.. ఉద్వేగాలకు లోను కావద్దు: కేటీఆర్​

రాజేంద్రనగర్ మైలార్‌దేవ్‌పల్లిలో అధికార పార్టీ నేతలు లిక్కర్ పంచుతూ పట్టుబడ్డారు. అడ్డుకున్న భాజపా కార్యకర్తలపై దాడులకు దిగారు. పోలీస్​ స్టేషన్​లో భాజపా కార్యకర్తలు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితులు చెబుతున్నారు.

మద్యం పంచుతుండగా అడ్డుకున్న కార్యకర్తలపై దాడి

ఈ దాడిలో పలువురు భాజపా కార్యకర్తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న భాజపా నాయకురాలు డీకే అరుణ మైలార్​దేవ్‌పల్లి పీఎస్‌ ఎదుట కార్యకర్తలతో కలిసి ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆవేదన వ్యక్తం చేశారు.

మద్యం పంచుతుండగా ఘర్షణ.. భాజపా కార్యకర్తలపై దాడి

ఇదీ చూడండి: ఎంఐఎంను ఓడిస్తాం.. ఉద్వేగాలకు లోను కావద్దు: కేటీఆర్​

Last Updated : Nov 30, 2020, 10:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.