ఇవాళ పురపాలక ఎన్నికలకు సంబంధించి రంగారెడ్డి జిల్లాలో అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. రెండో రోజు గడవు ముగిసే సమయానికి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో 38, ఆదిబట్లలో 29, నామినేషన్లు వచ్చాయి. అలాగే నర్సింగి మున్సిపాలిటీ పరిధిలోని ఆరు గ్రామాల నుంచి సుమారు 26 నామినేషన్లు దాఖలయ్యాయి. వివిధ పార్టీలకు చెందిన నాయకులు గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి : మిస్సింగ్ కేసును ఛేదించిన తెలంగాణ పోలీస్