ETV Bharat / state

వైభవంగా వెంకటేశ్వరస్వామి రథోత్సవ వేడుక - Rathotsavam celebrations as part of Sri Venkateswara Swamy Brahmotsavas at Sirisilla District Center

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు.

వైభవంగా వేం కటేశ్వరస్వామి రథోత్సవ వేడుకలు
author img

By

Published : Oct 14, 2019, 10:09 AM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవ వేడుకను వైభవంగా నిర్వహించారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. భక్తుల దర్శనార్థం స్వామివారిని రథంపై ప్రతిష్ఠించి... ఊరేగింపుగా ప్రధాన కూడళ్లలో శోభా యాత్ర చేపట్టారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ వేడుకలో పాల్గొన్నారు. రాత్రివేళ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని ఆలయంలోకి తీసుకెళ్లారు.

వైభవంగా వెంకటేశ్వరస్వామి రథోత్సవ వేడుక

ఇదీ చూడండి: సమ్మె 10వ రోజు: ఆందోళనలు, అరెస్టులు, ఇద్దరి ఆత్మహత్య

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవ వేడుకను వైభవంగా నిర్వహించారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. భక్తుల దర్శనార్థం స్వామివారిని రథంపై ప్రతిష్ఠించి... ఊరేగింపుగా ప్రధాన కూడళ్లలో శోభా యాత్ర చేపట్టారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ వేడుకలో పాల్గొన్నారు. రాత్రివేళ ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని ఆలయంలోకి తీసుకెళ్లారు.

వైభవంగా వెంకటేశ్వరస్వామి రథోత్సవ వేడుక

ఇదీ చూడండి: సమ్మె 10వ రోజు: ఆందోళనలు, అరెస్టులు, ఇద్దరి ఆత్మహత్య

Intro:రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పొదుపు వంట జరిగిన జిల్లా ఆవిర్భావ వేడుకలు మాట్లాడుతున్న కలెక్టర్ కృష్ణ భాస్కర్.

నోట్: నమస్కారం సార్...
ఈ ఫైల్ కు సంబంధించిన స్క్రిప్టు విజువల్స్ పంపించాను.
బైట్ రాలేదు అనడంతో తిరిగి పంపిస్తున్నాను పరిశీలించగలరు.


Body:srcl


Conclusion:సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ క్రిష్ణ భాస్కర్.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.