ETV Bharat / state

వేములవాడలో భక్తిశ్రద్ధలతో గణేశ్ నిమజ్జనం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వినాయకుని నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

author img

By

Published : Sep 12, 2019, 4:25 PM IST

భక్తి శ్రద్ధలతో గణనాథునికి వీడ్కోలు
భక్తి శ్రద్ధలతో గణనాథునికి వీడ్కోలు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో గణనాథుని నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు ఆటపాటలతో స్వామి వారికి వీడ్కోలు పలికారు. స్థానిక గుడి చెరువులో వినాయకుల నిమజ్జనానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని వివిధ వార్డుల్లో ప్రతిష్టించిన విగ్రహాలతో గుడి చెరువు ప్రాంగణమంతా సందడిగా మారింది.

ఇవీ చూడండి : 'కల్వకుంట్ల, ఒవైసీ కుటుంబాల చేతుల్లో తెలంగాణ బందీ

భక్తి శ్రద్ధలతో గణనాథునికి వీడ్కోలు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో గణనాథుని నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. భక్తులు ఆటపాటలతో స్వామి వారికి వీడ్కోలు పలికారు. స్థానిక గుడి చెరువులో వినాయకుల నిమజ్జనానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని వివిధ వార్డుల్లో ప్రతిష్టించిన విగ్రహాలతో గుడి చెరువు ప్రాంగణమంతా సందడిగా మారింది.

ఇవీ చూడండి : 'కల్వకుంట్ల, ఒవైసీ కుటుంబాల చేతుల్లో తెలంగాణ బందీ

Intro: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఘనంగా వినాయక నిమజ్జన వేడుకలు కొనసాగుతున్నాయి. రాజన్న గుడి చెరువులో నిమజ్జనానికి అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని వివిధ వార్డుల్లో ప్రతిష్టించిన విగ్రహాలను ప్రత్యేక నిర్వహించిన అనంతరం గుడి చెరువు కు తరలించారు


Body:వేములవాడ పట్టణంలో ఘనంగా వినాయక నిమజ్జన వేడుకలు


Conclusion:వేములవాడ పట్టణంలో ఘనంగా వినాయక నిమజ్జన వేడుకలు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.